News September 3, 2025

సుగాలి ప్రీతి కేసును రాజకీయంగా వాడుకున్నారు : ఎమ్మెల్సీ కళ్యాణి

image

2017లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసును 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబాన్ని ఆమె వైసీపీ నేతలతో కలిసి పరామర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News September 7, 2025

ఎచ్చెర్ల: గూగుల్ అంబాసిడర్‌గా వర్శిటీ ఈ.సి.ఈ. విద్యార్థి

image

ఎచ్చెర్లలోని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ (ఈ.సి.ఈ.) విభాగానికి చెందిన బిటెక్ మూడో సంవత్సరం విద్యార్థి శతపతి సాయి ప్రదీప్ సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్కు స్టూడెంట్ అంబాసిడర్ (జి.ఎస్.ఎ.)గా ఎంపికయ్యారు. ఏఐ, గూగుల్ టెక్నాలజీపై స్వల్పకాలిక అవగాహన, శిక్షణా కార్యక్రమల నిర్వహణకు ప్రదీప్‌కు ఈ అవకాశం లభించిందన్నారు. ఎంపికపట్ల వర్శిటీ వీసి రజని శనివారం ప్రత్యేకంగా అభినందించారు.

News September 7, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

✶ సమస్యలపై వినతులు స్వీకరించిన అచ్చెన్నాయుడు
✶ శ్రీకాకుళం: ఎరువుల పంపిణీ పరిశీలించిన కలెక్టర్
✶ రైతన్నకు బాసటగా వైసీపీ నిలుస్తుంది: మాజీ మంత్రి అప్పలరాజు
✶ మందస: ఎలుగు దాడిలో నలుగురికి గాయాలు
✶ ఎచ్చెర్ల: గూగుల్ అంబాసిడర్‌గా అంబేద్కర్ యూనివర్శిటీ విద్యార్థి
✶ రణస్థలం: రోడ్డు మధ్యలో జాతీయ జండా
✶ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు బాధాకరం: తమ్మినేని సీతారాం

News September 6, 2025

ఎచ్చెర్ల: గూగుల్ అంబాసిడర్‌గా వర్శిటీ ఈ.సి.ఈ. విద్యార్థి

image

ఎచ్చెర్లలోని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ (ఈ.సి.ఈ.) విభాగానికి చెందిన బిటెక్ మూడో సంవత్సరం విద్యార్థి శతపతి సాయి ప్రదీప్ సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్కు స్టూడెంట్ అంబాసిడర్ (జి.ఎస్.ఎ.)గా ఎంపికయ్యారు. ఏఐ, గూగుల్ టెక్నాలజీపై స్వల్పకాలిక అవగాహన, శిక్షణా కార్యక్రమల నిర్వహణకు ప్రదీప్‌కు ఈ అవకాశం లభించిందన్నారు. ఎంపికపట్ల వర్శిటీ వీసి రజని శనివారం ప్రత్యేకంగా అభినందించారు.