News September 7, 2025
సంగారెడ్డి: ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు: ఎస్పీ

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన వివిధ శాఖల అధికారులకు, పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. జిల్లాలోని హిందూ సంఘాల నాయకులు, యువత, గణేష్ మండపాల నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News September 8, 2025
IASల బదిలీ.. TTD ఈవోగా సింఘాల్

ఏపీ ప్రభుత్వం 11 మంది IAS అధికారులను <
News September 8, 2025
‘ఫోటో ట్రేడ్ ఎక్స్పో’ పోస్టర్ ఆవిష్కరణ

భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఫోటో ట్రేడ్ ఎక్స్పో-2025 పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ ఎక్స్పో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు హైదరాబాద్లోని నార్సింగ్లోని ఓం కన్వెన్షన్ హాల్లో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఆధునిక కెమెరాలు, డ్రోన్లు, లెన్స్లు, ప్రింటింగ్ పరికరాలు, సాఫ్ట్వేర్లను ప్రదర్శిస్తామని వారు పేర్కొన్నారు. ఫొటోగ్రాఫర్లకు మంచి అవకాశమని ఎస్పీ అభిప్రాయపడ్డారు.
News September 8, 2025
రంప: ‘DRPలు తప్పనిసరిగా హాజరు కావాలి’

రంపచోడవరం, చింతూరు డివిజన్లో 11మండలాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ రేపటి నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తప్పనిసరిగా హాజరు కావాలని ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు సోమవారం మీడియాకు తెలిపారు. రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 9,10 తేదీల్లో వీరందరికి శిక్షణ ఉంటుందన్నారు. 11మండలాల్లో 44 మంది DRPలకు స్టేట్ రిసోర్స్ పర్సన్స్ టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అనే అంశంపై శిక్షణ ఇస్తారని తెలిపారు.