News September 10, 2025
టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధరలు నిర్ణయించాం: కలెక్టర్

సెప్టెంబర్ 10వ తేదీ నుంచి టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలోకు రూ.8గా, సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలోకు రూ.7గా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మంగళవారం వెల్లడించారు. మార్కెట్లో ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు విక్రయిస్తే, వెంటనే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని రైతులకు సూచించారు. సంప్రదించాల్సిన నంబర్లు: 9573990331, 9030315951.
Similar News
News March 25, 2026
TODAY HEADLINES

☛ దేశ ప్రజలు ఎలాంటి ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ
☛ ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్పై చర్చ
☛ డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: రేవంత్
☛ అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: చంద్రబాబు
☛ మతం మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు
☛ TN అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: కమల్ హాసన్
☛ IPL: రాజస్థాన్, బెంగళూరు జట్ల విక్రయం!
News March 25, 2026
TODAY HEADLINES

☛ దేశ ప్రజలు ఎలాంటి ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ
☛ ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్పై చర్చ
☛ డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: రేవంత్
☛ అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: చంద్రబాబు
☛ మతం మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు
☛ TN అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: కమల్ హాసన్
☛ IPL: రాజస్థాన్, బెంగళూరు జట్ల విక్రయం!
News March 25, 2026
TODAY HEADLINES

☛ దేశ ప్రజలు ఎలాంటి ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ
☛ ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్పై చర్చ
☛ డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: రేవంత్
☛ అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: చంద్రబాబు
☛ మతం మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు
☛ TN అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: కమల్ హాసన్
☛ IPL: రాజస్థాన్, బెంగళూరు జట్ల విక్రయం!


