News April 4, 2024
రెబల్ నేతలకు కాంగ్రెస్ ‘సెండాఫ్’

పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే రెబల్ నేతలకు కాంగ్రెస్ సెండాఫ్ ఇస్తోంది. ఇటీవల తెలంగాణలో PCC మాజీ జనరల్ సెక్రటరీ బక్క జడ్సన్పై వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా.. మహారాష్ట్రకు చెందిన సీనియర్ లీడర్ సంజయ్ నిరుపమ్ను సైతం పార్టీ నుంచి తొలగించింది. సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారని తెలిపింది. వీరిద్దరిపై రాబోయే 6ఏళ్ల పాటు ఈ సస్పెన్షన్ కొనసాగనుంది.
Similar News
News December 31, 2025
న్యూ ఇయర్ వేడుకలకు దూరం

న్యూ ఇయర్ వేడుకలకు ఈ ఏడాది దూరంగా ఉండనున్నట్లు పరిటాల కుటుంబం ప్రకటించింది. ఈ మేరకు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల తమ కుటుంబ సభ్యుడు గుంటూరు రామాంజినేయులు అమెరికాలో మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం, వెంకటాపురం, ధర్మవరంలో ఎక్కడా వేడుకలు నిర్వహించడం లేదని, అభిమానులు గమనించాలని కోరారు.
News December 31, 2025
న్యూ ఇయర్ వేడుకలకు దూరం

న్యూ ఇయర్ వేడుకలకు ఈ ఏడాది దూరంగా ఉండనున్నట్లు పరిటాల కుటుంబం ప్రకటించింది. ఈ మేరకు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల తమ కుటుంబ సభ్యుడు గుంటూరు రామాంజినేయులు అమెరికాలో మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం, వెంకటాపురం, ధర్మవరంలో ఎక్కడా వేడుకలు నిర్వహించడం లేదని, అభిమానులు గమనించాలని కోరారు.
News December 31, 2025
కొత్తగా కడప జిల్లా..!

రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇప్పుడు కడప జిల్లా 40 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లుగా (బద్వేల్, కడప, జమ్మలమడుగు, పులివెందుల, రాజంపేట) ఏర్పాటైంది. బద్వేల్ రెవెన్యూ డివిజన్లో 9 మండలాలు, కడపలో 9, జమ్మలమడుగులో 10, పులివెందులలో 8, రాజంపేటలో 4 మండలాలు ఉంటాయి. అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి, మార్కాపురం, అనంతపురం, సత్యసాయి కడప జిల్లా బౌండరీలు.


