News September 11, 2025
29వ తేదీలోగా అన్ని పీజీ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల ఇంటర్నల్ పరీక్షలను ఈ నెల 29వ తేదీలోగా నిర్వహించాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని పీజీ కోర్సుల 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలను త్వరితగతిన నిర్వహించాలని సూచించారు. ఈ నెల 29వ తేదీలోగా మార్కుల జాబితాను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు.
Similar News
News March 10, 2026
HYD: PF సమస్యలు ఉన్నాయా? ఇక్కడికి రండి

EPFOకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు బాలానగర్ పరిధిలోని ప్రశాంత్నగర్లో ఉన్న EPFO కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. PF విత్డ్రా, నామినీ యాడ్ చేయడం, KYC అప్డేట్, అకౌంట్ సంబంధిత ఇతర సమస్యలను అక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.
News March 10, 2026
REWIND: మహానగరంలో మహోద్యమం

మార్చి 10, 2011.. పట్నం తీరు యాదుందా? 15 ఏండ్లు ఎనకకు పోదాం పార్రి.! భాగ్యనగరమంతా బారీకేడ్లు.. పట్నమంతా పారా మిలిటరీ బలగాలు.. అడుగడుగునా అరెస్టులు.. అయినా దరువేస్తూ తెలంగాణ దండు కదిలింది. ట్యాంక్బండ్ మీద కవాతు చేసింది. మలిదశ TG ఉద్యమాన్ని మలుపు తిప్పిందే మిలియన్ మార్చ్. నిరోధాలను ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిన ప్రతీ అడుగూ స్వరాష్ట్ర కాంక్షకు సంకేతమైంది. #జై తెలంగాణ.
News March 10, 2026
REWIND: మహానగరంలో మహోద్యమం

మార్చి 10, 2011.. పట్నం తీరు యాదుందా? 15 ఏండ్లు ఎనకకు పోదాం పార్రి.! భాగ్యనగరమంతా బారీకేడ్లు.. పట్నమంతా పారా మిలిటరీ బలగాలు.. అడుగడుగునా అరెస్టులు.. అయినా దరువేస్తూ తెలంగాణ దండు కదిలింది. ట్యాంక్బండ్ మీద కవాతు చేసింది. మలిదశ TG ఉద్యమాన్ని మలుపు తిప్పిందే మిలియన్ మార్చ్. నిరోధాలను ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిన ప్రతీ అడుగూ స్వరాష్ట్ర కాంక్షకు సంకేతమైంది. #జై తెలంగాణ.


