News September 13, 2025
VKB: రాజీమార్గంతో మేలు: జడ్జి

రాజీమార్గమే రాజ మార్గమని, రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకుంటే కక్షలు తగ్గిపోయి సమయం వృథా కాకుండా ఆర్థికంగా చితికి పోకుండా మేలు జరుగుతుందని జిల్లా జడ్జి సున్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టులో లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించారు. జడ్జి మాట్లాడుతూ.. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని కేసులు పరిష్కరించుకొని కక్షిదారులు న్యాయం పొందాలని తెలిపారు.
Similar News
News April 2, 2026
పెరిగిన మున్సిపల్ వార్డుల సంఖ్య

● నంద్యాల: 42 నుంచి 52 వార్డులకు పెంపు
● ఆదోని: 42 – 52
● ఎమ్మిగనూరు: 35 – 44
● డోన్: 32 – 36
● నందికొట్కూరు: 29 – 32
● ఆత్మకూరు (నంద్యాల): 28 – 32
● ఆళ్లగడ్డ: 27 – 32
● బేతంచెర్ల: 20 – 28
● గూడూరు: 20 – 23
News April 2, 2026
పెరిగిన మున్సిపల్ వార్డుల సంఖ్య

● హిందూపురం: 38 నుంచి 52 వార్డులకు పెంపు
● గుంతకల్: 37 – 48
● ధర్మవరం: 40 – 48
● తాడిపత్రి: 36 – 48
● కదిరి: 36 – 44
● రాయదుర్గం: 32 – 40
● గుత్తి: 25 – 32
● కళ్యాణదుర్గం: 24 – 32
● పెనుకొండ: 20 – 23
● మడకశిర: 20 – 23
● పుట్టపర్తి: 27 – 28
News April 2, 2026
ఆర్టెమిస్-2: చంద్రుడి కక్ష్యలోకి స్మార్ట్ఫోన్లు..

NASA చేపట్టిన ఆర్టెమిస్-2 <<19542665>>యాత్ర<<>> రికార్డులు సృష్టిస్తోంది. ఇది అపోలో-13 కంటే 3,345 మైళ్లు ఎక్కువ దూరం ప్రయాణించనుంది. అలాగే చంద్రుడి కక్ష్యలోకి వెళ్తున్న తొలి మహిళగా క్రిస్టినా కోచ్ చరిత్రకెక్కనున్నారు. రెండు మినీ వ్యాన్ల పరిమాణంలో ఉండే ఓరియన్ నౌకలో నలుగురు వ్యోమగాములు తమ వెంట స్మార్ట్ఫోన్లు తీసుకెళ్తుండటం విశేషం. 10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో వీరు నింగి నుంచి సూర్య గ్రహణాన్ని వీక్షించనున్నారు.


