News September 20, 2025
గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలి: కలెక్టర్ హనుమంతరావు

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, వాటి అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లాన్పై ఆయన గూగుల్ మీట్లో సమీక్ష నిర్వహించారు. పంచాయతీల డెవలప్మెంట్ ప్లాన్లను తయారు చేసి, ఈ-గ్రామ్ స్వరాజ్ యాప్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News September 20, 2025
HYD: ఇక్రిశాట్ టోల్గేట్ దగ్గర భారీగా గంజాయి పట్టివేత

గంజాయి అక్రమ రవాణాలో స్మగ్లర్లు తెలివి మీరిపోయారు. ఒడిశా నుంచి ముంబైకి 170 కేజీల ఎండు గంజాయిని రవాణా చేస్తోన్న ఇద్దరిని HYD పటాన్చెరు పరిధి ఇక్రిశాట్ టోల్గేట్ వద్ద మాదాపూర్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు దొరకొద్దని 80 ప్యాకెట్లలో గంజాయిని నింపి, హోండా సిటీ కారులో దాచినట్లు గుర్తించారు. గంజాయితోపాటు MH02 BP 4385 నంబర్ గల కారుని సీజ్ చేశామని పోలీస్ అధికారులు తెలిపారు.
News September 20, 2025
HYD: ఇక్రిశాట్ టోల్గేట్ దగ్గర భారీగా గంజాయి పట్టివేత

గంజాయి అక్రమ రవాణాలో స్మగ్లర్లు తెలివి మీరిపోయారు. ఒడిశా నుంచి ముంబైకి 170 కేజీల ఎండు గంజాయిని రవాణా చేస్తోన్న ఇద్దరిని HYD పటాన్చెరు పరిధి ఇక్రిశాట్ టోల్గేట్ వద్ద మాదాపూర్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు దొరకొద్దని 80 ప్యాకెట్లలో గంజాయిని నింపి, హోండా సిటీ కారులో దాచినట్లు గుర్తించారు. గంజాయితోపాటు MH02 BP 4385 నంబర్ గల కారుని సీజ్ చేశామని పోలీస్ అధికారులు తెలిపారు.
News September 20, 2025
GWL: సరిపోల్చే ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి

2002, 2025 ఓటర్ జాబితా సరిపోల్చే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని గద్వాల అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం ఐడీఓసీ మందిరంలో సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఓటరు జాబితా సరి పోల్చడంలో రెవెన్యూ గ్రామాన్ని యూనిట్గా తీసుకొని పరిశీలించాలన్నారు. జాబితా పరిశీలన సులువుగా ఉండేందుకు నాలుగు కేటగిరీలుగా విభజించామని చెప్పారు. సెప్టెంబర్ 23 వరకు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.