News September 20, 2025
పీ-4 కార్యక్రమానికి సంధానకర్తలుగా పని చేయాలి: కలెక్టర్

జిల్లాలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పీ-4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలకు, మార్గదర్శకులకు సంధాన కర్తలుగా పనిచేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. అనకాపల్లి శంకరన్ సమావేశ మందిరంలో శనివారం పీ-4 కార్యక్రమంపై సచివాలయ సిబ్బందికి ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర సచివాలయం ఉద్యోగులదేనని పేర్కొన్నారు. బంగారు కుటుంబాలకు కావలసిన అవసరాలను గుర్తించాలన్నారు.
Similar News
News September 21, 2025
HYD: హత్య కేసు ఛేదన.. క్యాబ్ డ్రైవర్కు సత్కారం

HYD కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక సమాచారం అందించిన క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఈరోజు అభినందించారు. కేసు దర్యాప్తులో ధైర్యం చూపించినందుకు ఆయనకు క్యాష్ రివార్డ్ అందజేశారు. బాలానగర్ DCP సురేశ్కుమార్తోపాటు కూకట్పల్లి పోలీస్ సిబ్బందిని కూడా కమిషనర్ ప్రశంసించి నగదు బహుమతి ఇచ్చారు. ప్రజల సహకారంతోనే నేరాలను తగ్గించవచ్చన్నారు.
News September 21, 2025
HYD: హత్య కేసు ఛేదన.. క్యాబ్ డ్రైవర్కు సత్కారం

HYD కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక సమాచారం అందించిన క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఈరోజు అభినందించారు. కేసు దర్యాప్తులో ధైర్యం చూపించినందుకు ఆయనకు క్యాష్ రివార్డ్ అందజేశారు. బాలానగర్ DCP సురేశ్కుమార్తోపాటు కూకట్పల్లి పోలీస్ సిబ్బందిని కూడా కమిషనర్ ప్రశంసించి నగదు బహుమతి ఇచ్చారు. ప్రజల సహకారంతోనే నేరాలను తగ్గించవచ్చన్నారు.
News September 21, 2025
H1B వీసా సమస్యను వెంటనే పరిష్కరించాలి: CM రేవంత్

TG: H1B వీసాపై ట్రంప్ ఆదేశాలు దిగ్భ్రాంతికి గురిచేశాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చారిత్రక ఇండో-అమెరికన్ సత్సంబంధాల్లో ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదన్నారు. దీని వల్ల తెలుగు టెకీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ను కోరుతూ రేవంత్ ట్వీట్ చేశారు.