News April 5, 2024
గురుకుల విద్యార్థులకు గుడ్న్యూస్

TG: SC, ST గురుకులాల పరిధిలోని 54 సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లలో 8వ తరగతి నుంచే IIT, మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు అందించనున్నారు. రోజువారీ పాఠాలతో పాటు ఆన్లైన్ ఫ్లాట్ఫామ్పై వీటిని బోధించనున్నారు. 2024-25 విద్యాసంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. విద్యార్థులకు రెండేళ్ల పాటు ఆన్లైన్ కంటెంట్ ఫ్రీగా అందించనున్నారు. ప్రతిష్ఠాత్మక సంస్థల్లో విద్యార్థులు అత్యధిక సీట్లు సాధించేలా శిక్షణనివ్వనున్నారు.
Similar News
News January 12, 2026
2026లో యుగాంతం.. నిజమెంత?

కొత్త ఏడాది ప్రారంభమైన ప్రతిసారీ ‘యుగాంతం’ థియరీలు ముందుకొస్తుంటాయి. బాబా వాంగ వంటి వారిని పేర్కొంటూ ఊహాగానాలు పుట్టుకొస్తాయి. AI ప్రాముఖ్యత, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి దానికి సంకేతాలంటూ SMలో స్టోరీలు ఇప్పుడు వైరలవుతున్నాయి. ఏలియన్స్ భూమిని ఆక్రమిస్తారనే చర్చా జరుగుతుంది. వీటిలో ఏమాత్రం నిజం ఉండదని చరిత్ర చెబుతోంది. కేవలం SM ఆల్గారిథమ్ వల్లే ఇవి ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి.
News January 12, 2026
RVNLలో ఇంజినీర్ పోస్టులు

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(<
News January 12, 2026
ఎంగేజ్మెంట్ చేసుకున్న శిఖర్ ధవన్

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రేయసి సోఫీతో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు చేతికి రింగ్ ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాను 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2023లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.


