News October 6, 2025

ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ రైతుల కలలకు రూపం

image

ఉయ్యూరులోని షుగర్ ఫ్యాక్టరీ 1941లో స్థాపించబడింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి చక్కెర తయారీ యూనిట్లలో ఒకటిగా పేరు గాంచింది. ఈ ఫ్యాక్టరీని ప్రస్తుతం KCP షుగర్ అండ్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తోంది. ఇది కేవలం చక్కెరే కాకుండా, స్పిరిట్, ఇథనాల్, విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది చెరకు రైతులకు నాణ్యమైన ధర కల్పించడంతో పాటు, గ్రామీణ అభివృద్ధికి, స్థానికులకు ఉపాధి అవకాశాలను అందిస్తూ వారి కలలకు రూపం ఇస్తోంది.

Similar News

News March 18, 2026

కృష్ణా: ‘నిలిచిపోయిన యోగా కోర్సును పునఃప్రారంభిస్తాం’

image

కృష్ణా విశ్వవిద్యాలయంలో కరోనా కారణంగా నిలిచిపోయిన యోగా కోర్సును పునరుద్దించాలని వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్, విశ్వ సముదాయ సేవా సంఘం ప్రతినిథులు రిజిస్టార్ ఉషాకు వినతిపత్రం అందజేశారు. విజయవాడ మాంటిస్సోరి కళాశాలలో యోగా కోర్సును పునరుద్దరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కోర్సుకు శిక్షకులుగా పీజీ చేసిన వారిని నియమిస్తామని తెలిపారు.

News March 18, 2026

కృష్ణా: ‘నిలిచిపోయిన యోగా కోర్సును పునఃప్రారంభిస్తాం’

image

కృష్ణా విశ్వవిద్యాలయంలో కరోనా కారణంగా నిలిచిపోయిన యోగా కోర్సును పునరుద్దించాలని వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్, విశ్వ సముదాయ సేవా సంఘం ప్రతినిథులు రిజిస్టార్ ఉషాకు వినతిపత్రం అందజేశారు. విజయవాడ మాంటిస్సోరి కళాశాలలో యోగా కోర్సును పునరుద్దరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కోర్సుకు శిక్షకులుగా పీజీ చేసిన వారిని నియమిస్తామని తెలిపారు.

News March 18, 2026

హాస్టల్స్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేయండి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారం కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం
మచిలీపట్నం కలెక్టరేట్‌లో హాస్టళ్ల సంయుక్త తనిఖీ కమిటీ సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం తదితర సమస్యలపై సమీక్షించారు. వసతి గృహాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.