News October 8, 2025

HYD: 8 ఏళ్లు.. రూ.134.41 కోట్లు!

image

భూమి బంగారం అంటారు. అదే మన HYDలో వజ్రాన్ని మించిపోయింది. రాయదుర్గంలో ఎకరం భూమి రూ.177 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. 2017లో ఎకరం రూ.42.59 కోట్లు ఉండేది. 8 ఏళ్ల కాలంలో ఏకంగా రూ.134.41 కోట్లకు పెరగడం విశేషం. దేశంలోనే గరిష్ఠ ధరకు ఎకరం భూమి అమ్ముడుపోయింది మన రాయదుర్గంలోనే. ఇక్కడ భవనాలే కాదు భూముల ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ధరలు ఈ స్థాయిలో ఉంటే మధ్య తరగతి ప్రజల సొంతింటి కల కలగానే మిగలనుంది.

Similar News

News March 8, 2026

HYD: ఆడవాళ్లు మీకు జోహార్లు

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లోని విజయాలు స్ఫూర్తినిస్తున్నాయి. ఐటీ, అంతరిక్ష పరిశోధనల నుంచి స్టార్టప్‌ల వరకు హైదరాబాద్ మహిళలు ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నారు. మహిళలు లఖ్‌పతీ దీదీలుగా ఎదిగి ఆర్థిక సాధికారతను చాటుతున్నారు. క్రీడల్లో మెడల్స్ సాధించి దేశ ప్రతిష్టను పెంచారు. పాలనలోనూ కలెక్టర్లు, డీసీపీలుగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ మహిళా శక్తిని నిరూపిస్తున్నారు.

News March 8, 2026

HYD: ఆడవాళ్లు మీకు జోహార్లు

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లోని విజయాలు స్ఫూర్తినిస్తున్నాయి. ఐటీ, అంతరిక్ష పరిశోధనల నుంచి స్టార్టప్‌ల వరకు హైదరాబాద్ మహిళలు ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నారు. మహిళలు లఖ్‌పతీ దీదీలుగా ఎదిగి ఆర్థిక సాధికారతను చాటుతున్నారు. క్రీడల్లో మెడల్స్ సాధించి దేశ ప్రతిష్టను పెంచారు. పాలనలోనూ కలెక్టర్లు, డీసీపీలుగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ మహిళా శక్తిని నిరూపిస్తున్నారు.

News March 8, 2026

HYD: ఆడవాళ్లు మీకు జోహార్లు

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లోని విజయాలు స్ఫూర్తినిస్తున్నాయి. ఐటీ, అంతరిక్ష పరిశోధనల నుంచి స్టార్టప్‌ల వరకు హైదరాబాద్ మహిళలు ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నారు. మహిళలు లఖ్‌పతీ దీదీలుగా ఎదిగి ఆర్థిక సాధికారతను చాటుతున్నారు. క్రీడల్లో మెడల్స్ సాధించి దేశ ప్రతిష్టను పెంచారు. పాలనలోనూ కలెక్టర్లు, డీసీపీలుగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ మహిళా శక్తిని నిరూపిస్తున్నారు.