News October 8, 2025

NLG: వరుస వర్షాలతో తెల్ల బంగారానికి తెగుళ్లు!

image

జూన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సాధారణ వర్షం 526.6 మిల్లీమీటర్లు కాగా 670.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అతివృష్టి కారణంగా జిల్లాలో రైతులు సాగు చేసిన వరి పత్తి పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. పత్తి ఏరే సమయంలో గత రెండు మూడు రోజుల నుంచి జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి చేలు ఎర్ర భారీ తెగుళ్ల బారిన పడ్డాయి.

Similar News

News March 25, 2026

పాత తాలూకా.. నిడమనూరును నియోజకవర్గంగా మార్చాలి

image

నియోజకవర్గాల పునర్విభజన సెగ ఉమ్మడి నల్గొండలో మొదలైంది. కొత్తగా 6 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్న ప్రచారంతో, పాత తాలూకా కేంద్రమైన నిడమనూరును నూతన నియోజకవర్గంగా ప్రకటించాలని స్థానిక యువత, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. నిడమనూరుతో పాటు అడవిదేవులపల్లి, త్రిపురారం, మాడుగులపల్లి మండలాలు.. కొత్తగా ప్రతిపాదిత తుమ్మడం, ఎర్రబెల్లి మండలాలను కలిపి అసెంబ్లీ స్థానాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

News March 25, 2026

నల్గొండ: నియోజకవర్గ ఏర్పాటుపై గిరిజనుల గళం

image

సాగర్ ఆయకట్టు పరిధిలో గిరిజన ప్రత్యేక నియోజకవర్గ ఏర్పాటుపై చర్చ జోరందుకుంది. దామరచర్ల, తిరుమలగిరి(సాగర్), త్రిపురారం, నిడమనూరు మండలాల్లో గిరిజన జనాభా అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ 4 మండలాల్లో కలిపి దాదాపు 30 వేలకు పైగా గిరిజన ఓటర్లు ఉండటంతో, వీటిని కలిపి ‘త్రిపురారం’ లేదా పాత తాలూకా కేంద్రమైన ‘నిడమనూరు’ పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

News March 25, 2026

నల్గొండ: నియోజకవర్గ ఏర్పాటుపై గిరిజనుల గళం

image

సాగర్ ఆయకట్టు పరిధిలో గిరిజన ప్రత్యేక నియోజకవర్గ ఏర్పాటుపై చర్చ జోరందుకుంది. దామరచర్ల, తిరుమలగిరి(సాగర్), త్రిపురారం, నిడమనూరు మండలాల్లో గిరిజన జనాభా అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ 4 మండలాల్లో కలిపి దాదాపు 30 వేలకు పైగా గిరిజన ఓటర్లు ఉండటంతో, వీటిని కలిపి ‘త్రిపురారం’ లేదా పాత తాలూకా కేంద్రమైన ‘నిడమనూరు’ పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.