News October 8, 2025
ఏడు కొండలు ఏడు శక్తి కేంద్రాలు – వృషభాద్రి

తిరుమల కొండల్లో ఐదవది ‘వృషభాద్రి’. సాధన చేసే భక్తుడు ఏకాగ్రతతో ధ్యానించినప్పుడు, అతని కుండలిని శక్తి విశుద్ధ చక్రాన్ని చేరుకుంటుంది. అంటే.. దాదాపు 80% ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తైనట్లే. ఈ దశలో సంసార బంధాలన్నీ తెగిపోయి, మనస్సు బంధాలు లేని వృషభం(ఎద్దు) వలె కేవలం పరమాత్మ వైపే వేగంగా పరుగులు తీస్తుంది. ఈ శక్తిమంతమైన భావాన్ని సూచిస్తూనే ఈ కొండకు ‘వృషభాద్రి’ అనే దివ్య నామం వచ్చింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
Similar News
News February 19, 2026
మిధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ట్రస్ట్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని <
News February 19, 2026
మహిళల్లో మైగ్రేన్కి ఎన్నో కారణాలు

మైగ్రెయిన్ తలలో ఒకవైపు మాత్రమే వేధించే ఒక రకమైన తలనొప్పి. అయితే మహిళల్లో నెలసరికి ముందు, నెలసరి రోజుల్లో మైగ్రేన్ బాధలు అధికంగా ఉంటాయంటున్నారు నిపుణులు. మానసిక ఒత్తిడి, అధిక శ్రమ, ప్రకాశవంతమైన వెలుతురు, నెలసరిలో తేడాలు, గర్భ నిరోధక మాత్రలు, మత్తుపానీయాలు, ధూమపానం అలవాట్లు ఇవన్నీ మైగ్రెయిన్ను ప్రేరేపిస్తాయంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తగినంత నిద్ర ఉండాలని సూచిస్తున్నారు.
News February 19, 2026
కర్రెగుట్టల్లో ఆపరేషన్-2 కగార్ స్టార్ట్

తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో ఆపరేషన్-2 కగార్ స్టార్ట్ అయింది. మావోయిస్ట్ అగ్రనేతలే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. 5 వేల మంది CRPF బలగాలతో కూంబింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు అగ్రనేతలు లొంగుబాటుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. కాగా ఆపరేషన్ కగార్ డెడ్లైన్(మార్చి 31)కు ఇంకా 40 రోజులే మిగిలి ఉంది.


