News April 7, 2024

ఒంగోలు రైల్వే ట్రాకుపై వ్యక్తి మృతి

image

ఒంగోలు రైల్వే స్టేషన్ కొత్తపట్నం ఫ్లైఓవర్ సమీపంలో రైల్వేట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం మృతిచెందాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. రైల్వే ట్రాకుపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్న విషయాన్ని గుర్తించి రైల్వే అధికారులకు కొందరు సమాచారం అందించారన్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను రాబట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 21, 2026

జనవరి చివరి వారంలో వెలిగొండకు CM.!

image

ఈనెల 23 ఉదయం 9గంటలకు మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్, ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించనున్నారు. మంత్రి కార్యాలయం బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది. ఈనెల చివరి వారంలో CM చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు సందర్శించి ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ పనులకు భూమిపూజ చేయనున్నాట్లు సమాచారం. దీనిపై మంత్రి ముందస్తు ఏర్పాట్లను చేయనున్నట్లు వెళ్తున్నారు.

News January 21, 2026

23న వెలిగొండకు మంత్రి నిమ్మల.. నెలాఖరుకు CM

image

ఈనెల 23 ఉదయం 9గంటలకు మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్, ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించనున్నారు. మంత్రి కార్యాలయం బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది. ఈనెల చివరి వారంలో CM చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు సందర్శించి ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ పనులకు భూమిపూజ చేయనున్నాట్లు సమాచారం. దీనిపై మంత్రి ముందస్తు ఏర్పాట్లను చూసేందుకు వెళ్తున్నారు.

News January 21, 2026

ప్రకాశం: గీతిక.. నువ్వు సూపర్!

image

ప్రకాశం జిల్లా కొండపి మండలం జాల్లపాలెం పాఠశాల విద్యార్థిని రాసిన పుస్తకానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కింది. హెచ్ఎం మంచికల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 10వ తరగతి చదువుతున్న గీతిక 8వ తరగతిలో రాసిన కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని ‘వేదన’ పేరిట ప్రచురించారు. రచనవి భాగంలో పాఠశాల గ్రంథాలయాలకు దీపిక రాసిన పుస్తకం ఎంపికైనట్లు HM చెప్పారు.