News October 9, 2025

వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు

image

అమరావతి సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రైతు సేవా కేంద్రాలను రీ ఒరియేంటేషన్ చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రైతు సేవ కేంద్రాలు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. భూసారం పెంచేలా తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని అన్నారు.

Similar News

News October 10, 2025

SKLM: జీలుగ ఉత్పత్తులను సీఎంకు చూపించిన మంత్రి

image

రాష్ట్ర రాజధానిలో గురువారం సీఎం చంద్ర‌బాబుకి మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు జీలుగ ఉత్పత్తులను చూపించారు. గిరిజన ప్రాంతాల్లో తయారు చేసిన జీలుగు బెల్లాన్ని CM రుచి చూశారు. అరకు కాఫీ తరహాలోనే జీలుగు ఉత్పత్తులను ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. అటవీ ప్రాంతంలో వెదురు ఉత్పత్తుల విషయంలో దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్న కోరారు. ధరలు సూచించే వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు

News October 9, 2025

SKLM: ‘ఫిర్యాదిదారులు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించాలి’

image

ఫిర్యాదుదారులు రెవెన్యూ సమస్యలపై సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్ సమావేశం నిర్వహించారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ సమస్యలు, మ్యూటేషన్, పౌరసరఫరాలు అంశాలపై పెండింగ్లో ఉన్న దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. అధికారులు పాల్గొన్నారు.

News October 9, 2025

SKLM: జీలుగ ఉత్పత్తులను సీఎంకు చూపించిన మంత్రి

image

రాష్ట్ర రాజధానిలో గురువారం సీఎం చంద్ర‌బాబుకి మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు జీలుగ ఉత్పత్తులను చూపించారు. గిరిజన ప్రాంతాల్లో తయారు చేసిన జీలుగు బెల్లాన్ని CM రుచి చూశారు. అరకు కాఫీ తరహాలోనే జీలుగు ఉత్పత్తులను ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. అటవీ ప్రాంతంలో వెదురు ఉత్పత్తుల విషయంలో దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్న కోరారు. ధరలు సూచించే వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు