News October 19, 2025
హయాగ్రీవాచారి గ్రౌండ్స్లో 121 క్రాకర్స్ స్టాళ్లు

బాలసముద్రంలోని హయాగ్రీవాచారి(కుడా) గ్రౌండ్స్లో దీపావళి సందర్భంగా క్రాకర్స్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా దాదాపు 121 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు హనుమకొండ క్రాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజీజ్ మీర్జా తెలిపారు. ఎలాంటి అనర్థాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. చుట్టుపక్కల పొగ తాగడం నిషేధమని చెప్పారు.
Similar News
News October 21, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. అసంతృప్తుల నామినేషన్..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. ముఖ్యంగా ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న పలువురు నామినేషన్ వేసి సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఫార్మాసిటీ బాధితులు, RRR బాధితులు, మాల మహానాడు నాయకులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ నాయకులు, నిరుద్యోగ యువత ఈరోజు షేక్పేట్లోని నామినేషన్ సెంటర్లో తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
News October 21, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. అసంతృప్తుల నామినేషన్..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. ముఖ్యంగా ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న పలువురు నామినేషన్ వేసి సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఫార్మాసిటీ బాధితులు, RRR బాధితులు, మాల మహానాడు నాయకులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ నాయకులు, నిరుద్యోగ యువత ఈరోజు షేక్పేట్లోని నామినేషన్ సెంటర్లో తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
News October 21, 2025
కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: సత్యకుమార్ యాదవ్

AP: కిడ్నీ రోగుల కోసం రాష్ట్రంలో కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. S.కోట, భీమవరం, పీలేరు ఏరియా ఆసుపత్రులలో, సీతంపేట, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట సీహెచ్సీల్లో ఇవి ఏర్పాటవుతాయని వివరించారు. వీటిలో రోజూ 3 సెషన్లలో 15 మంది చొప్పున రోగులకు రక్తశుద్ధి జరుగుతుందన్నారు. PMNDP కింద ఒక్కో కేంద్రంలో ₹75 లక్షలతో యంత్రాలు, పరికరాలు సమకూరుతాయని తెలిపారు.