News October 26, 2025
ADB: సీనియర్లు.. ర్యాగింగ్ భూతాలు

ర్యాగింగ్ భూతం విద్యార్థులను అవస్థల పాలుచేస్తోంది. తోటి విద్యార్థులతో స్నేహభావంగా మెలగాల్సిన సీనియర్లు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. గతంలో మేడ్చల్ జిల్లాలో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సీనియర్ల వేధింపులు తాళలేక ఉట్నూర్కు చెందిన విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. తాజాగా ఖానాపూర్లో మరో ఘటన కలకలం రేపింది. వేధింపులకు పాల్పడే సీనియర్లపై ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News October 26, 2025
HYD: వారి నెత్తుటితో తడిచిన నేల స్మరిస్తోంది

పాషా నరహరి అంటే ఇద్దరు కాదు.. ఒక్కరిగా ప్రజలకు గుర్తు. పేదల పక్షాన పోరాడిన ఈ మహణీయులు మంచాలలోని జాపాలలో జన్మించారు. వీరు పుట్టిన ఊరు చరిత్రలో నిలిచిలా భూస్వాములతో పోరాడారు. 1989లో ఇదే రోజున ఆ వీరులను గూండాలు కాపుగాసి లింగంపల్లి గేటు వద్ద కత్తులు, గొడ్డళ్లతో కిరాతకంగా నరికి చంపారు. వారి నెత్తుటితో తడిచిన నేల ఇప్పటికీ వారిని స్మరించుకుంటోంది. నేడు వారి వర్ధంతికి ప్రజలు వారిని గుర్తుచేసుకుంటున్నారు.
News October 26, 2025
HYD: వారి నెత్తుటితో తడిచిన నేల స్మరిస్తోంది

పాషా నరహరి అంటే ఇద్దరు కాదు.. ఒక్కరిగా ప్రజలకు గుర్తు. పేదల పక్షాన పోరాడిన ఈ మహణీయులు మంచాలలోని జాపాలలో జన్మించారు. వీరు పుట్టిన ఊరు చరిత్రలో నిలిచిలా భూస్వాములతో పోరాడారు. 1989లో ఇదే రోజున ఆ వీరులను గూండాలు కాపుగాసి లింగంపల్లి గేటు వద్ద కత్తులు, గొడ్డళ్లతో కిరాతకంగా నరికి చంపారు. వారి నెత్తుటితో తడిచిన నేల ఇప్పటికీ వారిని స్మరించుకుంటోంది. నేడు వారి వర్ధంతికి ప్రజలు వారిని గుర్తుచేసుకుంటున్నారు.
News October 26, 2025
కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఇంకెన్నడు..?

కరీంనగర్ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్(కలెక్టరేట్) నాలుగేళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. అప్పటి BRS ప్రభుత్వం 2021 చివర్లో రూ.50కోట్ల వ్యయంతో కలెక్టరేట్ నిర్మాణం ప్రారంభించగా ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాదిలో పూర్తికావాల్సిన కలెక్టరేట్ భవనం నిధులలేమితో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాత కలెక్టరేట్ కూల్చివేయడంతో పలు శాఖలు ప్రైవేట్ కార్యాలయాల్లో నడుస్తున్నాయి.


