News October 27, 2025

ధర్మపురి: మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అరెస్ట్..!

image

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్‌ను స్వీకరించిన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న ఆయణ్ను అరెస్ట్ చేసిన పోలీసులు సైఫాబాద్ పోలిస్ స్టేషన్‌కు తరలించారు.

Similar News

News October 27, 2025

గిరిజనులకు 89,845 దోమతెరలు: సత్యకుమార్

image

AP: అల్లూరి, మన్యం జిల్లాల్లో మలేరియా ఇతర జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 743 గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు 89,845 దోమతెరలను ఉచితంగా అందిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. దీనివల్ల 2 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇందుకు రూ.2.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దోమలను సంహరించే మందును ఉపయోగించి తయారు చేసే ఈ దోమతెరలను 4 ఏళ్లవరకు వినియోగించొచ్చని తెలిపారు.

News October 27, 2025

HYDలో యాక్సిడెంట్ BLACK SPOTS..!

image

HYDలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్స్‌ను నేషనల్ యాక్సిడెంట్ సర్వే (NAS) గుర్తించింది. బోయిన్‌పల్లి, తాడ్‌బండ్, డైరీ ఫార్మ్, బహదూర్‌పుర, ఎంజీ మార్కెట్, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల జంక్షన్లు అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలుగా నివేదికలో పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ, రోడ్డు నిర్మాణ లోపాలు ఉన్నాయంది.

News October 27, 2025

HYDలో యాక్సిడెంట్ BLACK SPOTS..!

image

HYDలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్స్‌ను నేషనల్ యాక్సిడెంట్ సర్వే (NAS) గుర్తించింది. బోయిన్‌పల్లి, తాడ్‌బండ్, డైరీ ఫార్మ్, బహదూర్‌పుర, ఎంజీ మార్కెట్, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల జంక్షన్లు అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలుగా నివేదికలో పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ, రోడ్డు నిర్మాణ లోపాలు ఉన్నాయంది.