News October 31, 2025
సంగారెడ్డి: రేపు టీ- షాట్ నిపుణలో ప్రత్యక్ష ప్రసారం

వాల్యూ ఎడ్యుకేషన్ పై నవంబర్ 1న టీ షాట్ నిపుణలో మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు వ్యాల్యూ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పిస్తారని చెప్పారు. అన్ని పాఠశాలలో విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని చూపించాలని సూచించారు.
Similar News
News November 1, 2025
హుస్సేన్సాగర్లో యువతి మృతదేహం కలకలం

హుస్సేన్సాగర్లో యువతి మృతదేహం(22) కలకలం రేపింది. లేక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువతి మృతదేహం నీటిలో తేలియాడుతుందని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్కు చేరుకున్న లేక్ సిబ్బంది డెడ్బాడీని బయటకు తీసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 1, 2025
హుస్సేన్సాగర్లో యువతి మృతదేహం కలకలం

హుస్సేన్సాగర్లో యువతి మృతదేహం(22) కలకలం రేపింది. లేక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువతి మృతదేహం నీటిలో తేలియాడుతుందని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్కు చేరుకున్న లేక్ సిబ్బంది డెడ్బాడీని బయటకు తీసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 1, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ కొత్తగూడెం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
✓ భద్రాచలం: ముగ్గురు మహిళలపై కత్తితో దాడి
✓ మణుగూరు: చిల్డ్రన్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యం
✓ పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ
✓ భద్రాచలం: గుండెపోటుతో నర్సింగ్ విద్యార్థిని మృతి
✓ అశ్వారావుపేట: మామిడి తోటలో ఉరేసుకుని వ్యక్తి మృతి
✓ బెండాలపాడు గ్రామంలో పర్యటించిన ట్రైనీ కలెక్టర్


