News November 6, 2025
B.R నాయుడిపై మండిపడ్డ భూమన

TTD ఛైర్మన్గా BR నాయుడు ఏడాది పాలన ఒక అసమర్థుడి జీవన యాత్రలాగా ఉందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తిరుమలలో బ్లాక్ టికెట్ల దందా, సెటిల్మెంట్లు ఛైర్మన్ కార్యాలయం కేంద్రంగా నడుస్తున్నాయని ఆరోపించారు. AI టెక్నాలజీని ముందుగా ఛైర్మన్ మైండ్ సెట్ను మార్చడానికి ఉపయోగించాలని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన పాలనలో భక్తులకు ఒరిగిందేమి లేదని మండిపడ్డారు.
Similar News
News March 21, 2026
వరంగల్: రంజాన్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత

రంజాన్ పర్వదినం సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ హన్మకొండలోని బొక్కలగడ్డ, పోతననగర్ ఈద్గాలను సందర్శించారు. ప్రార్థనలు సజావుగా సాగేందుకు భద్రతా ఏర్పాట్లను ఏఎస్పీ శుభం, ఏసీపీ నర్సింహారావుతో కలిసి పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆంక్షలు విధించగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గస్తీ, పెట్రోలింగ్ను ముమ్మరం చేశారు.
News March 21, 2026
వారి రిటైర్మెంట్ వయసు పెంపు!

AP: ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూళ్ల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్(లోకేశ్, పయ్యావుల, నారాయణ) నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే జీవో వెలువడనుంది. తమ విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
News March 21, 2026
వారి రిటైర్మెంట్ వయసు పెంపు!

AP: ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూళ్ల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్(లోకేశ్, పయ్యావుల, నారాయణ) నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే జీవో వెలువడనుంది. తమ విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.


