News November 8, 2025
రామగిరి: జిల్లాస్థాయి హాకీ పోటీలు ప్రారంభం

రామగిరి మండలం సెంటినరీ కాలనీ రుద్రమదేవి క్రీడా మైదానంలో జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హాకీ మ్యాచ్ నిర్వహించారు. కార్మిక నాయకులు YVరావు, రామారావు పాల్గొని పోటీలను ప్రారంభించి, క్రీడాకారులను అభినందించారు. అసోసియేషన్ ప్రతినిధులు ముఖేష్ కుమార్, సలీం, ప్రసాద్, సదానందం, నరసింహారెడ్డి, శేషగిరి, నాగరాజు, ఆరిఫ్, చంద్రపాల్, రంజిత్, రాజ్ నిఖిల్, అడ్డూరి రాజయ్య ఉన్నారు.
Similar News
News March 22, 2026
రేపు విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 23న విశాఖ రానున్నారు. 23న మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి వెళ్తారు. చందనాడలో జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.
News March 22, 2026
రొటీన్కు భిన్నంగా రేవంత్ ప్రసంగం

నర్మెట్ట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శైలికి భిన్నంగా రాజకీయ విమర్శల కంటే అభివృద్ధికే పెద్దపీట వేశారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు నిధులు కేటాయిస్తున్నామని చెప్తూ ప్రతిపక్ష నేతల(కేసీఆర్, KTR, హరీశ్)పై వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉన్నారు. తన పాలనలో కక్షసాధింపు చర్యలు ఉండవని, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ ప్రసంగం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
News March 22, 2026
రొటీన్కు భిన్నంగా రేవంత్ ప్రసంగం

నర్మెట్ట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శైలికి భిన్నంగా రాజకీయ విమర్శల కంటే అభివృద్ధికే పెద్దపీట వేశారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు నిధులు కేటాయిస్తున్నామని చెప్తూ ప్రతిపక్ష నేతల(కేసీఆర్, KTR, హరీశ్)పై వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉన్నారు. తన పాలనలో కక్షసాధింపు చర్యలు ఉండవని, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ ప్రసంగం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.


