News November 8, 2025
ముంపు నివారణ చర్యలపై సమగ్ర ప్రణాళిక అవసరం: కలెక్టర్

తూ.గో జిల్లాలో ఇటీవల వరదలు, అధిక వర్షాల కారణంగా ప్రభావితమైన గ్రామాలలో ముంపు పరిస్థితులు పునరావృతం కాకుండా సమగ్ర నివారణ చర్యలు అమలు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. శుక్రవారం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఇరిగేషన్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. మొంథా తుఫాను వల్ల పలు గ్రామాల్లో పంటలు ముంపుకు గురై రైతులు నష్టపోయారని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News March 27, 2026
మంత్రి దుర్గేష్ను కలిసిన ఆర్డీవో

నూతనంగా విధుల్లో చేరిన కొవ్వూరు ఆర్డీవో కాకర ఆనందరావు గురువారం రాత్రి మంత్రి కందుల దుర్గేష్ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజమహేంద్రవరంలోని మంత్రి నివాసంలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. శివరాముడు కూడా మంత్రిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలకు మంత్రి దుర్గేష్ సూచించారు.
News March 27, 2026
మంత్రి దుర్గేష్ను కలిసిన ఆర్డీవో

నూతనంగా విధుల్లో చేరిన కొవ్వూరు ఆర్డీవో కాకర ఆనందరావు గురువారం రాత్రి మంత్రి కందుల దుర్గేష్ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజమహేంద్రవరంలోని మంత్రి నివాసంలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. శివరాముడు కూడా మంత్రిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలకు మంత్రి దుర్గేష్ సూచించారు.
News March 27, 2026
మంత్రి దుర్గేష్ను కలిసిన ఆర్డీవో

నూతనంగా విధుల్లో చేరిన కొవ్వూరు ఆర్డీవో కాకర ఆనందరావు గురువారం రాత్రి మంత్రి కందుల దుర్గేష్ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజమహేంద్రవరంలోని మంత్రి నివాసంలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. శివరాముడు కూడా మంత్రిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలకు మంత్రి దుర్గేష్ సూచించారు.


