News April 11, 2024

తూ.గో: తెలుగు రాష్ట్రాల్లో ఎత్తైన గాలి గోపురాల ఆలయం

image

పెదపూడి మండలం గొల్లల మామిడాలో అపర భద్రాద్రిగా ఖ్యాతి గాంచిన కోదండ రామస్వామి వారి ఆలయం ఎంతో ప్రఖ్యాతి గాంచింది. తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత ఎత్తైన గాలి గోపురాలు గల రామాలయం ఇది ఒక్కటే. ఈ ఆలయాన్ని 1889వ సంవత్సరంలో నిర్మించారు. మయసభను తలపించేలా ఉండే అద్దాల మండపం
ఈ దేవాలయంలో చెప్పుకోదగ్గ మరో విశేషం.

Similar News

News March 23, 2026

CM ఆదేశం.. కలెక్టర్ వేగం.. పోసిబాబుకు అందిన సాయం

image

2025 జూలై 1న మలకపల్లి గ్రామంలో పోసిబాబు ఇంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పునర్నిర్మాణం చేయాలని, స్వయం ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు కలెక్టర్ కీర్తి చేకూరి స్పందించి ఇంటి మరమ్మతులు, మౌలిక సదుపాయాలు కల్పించారు. ఉపాధి కోసం చెప్పుల దుకాణం ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కూడా కుటుంబానికి అండగా నిలిచారు.

News March 23, 2026

CM ఆదేశం.. కలెక్టర్ వేగం.. పోసిబాబుకు అందిన సాయం

image

2025 జూలై 1న మలకపల్లి గ్రామంలో పోసిబాబు ఇంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పునర్నిర్మాణం చేయాలని, స్వయం ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు కలెక్టర్ కీర్తి చేకూరి స్పందించి ఇంటి మరమ్మతులు, మౌలిక సదుపాయాలు కల్పించారు. ఉపాధి కోసం చెప్పుల దుకాణం ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కూడా కుటుంబానికి అండగా నిలిచారు.

News March 23, 2026

CM ఆదేశం.. కలెక్టర్ వేగం.. పోసిబాబుకు అందిన సాయం

image

2025 జూలై 1న మలకపల్లి గ్రామంలో పోసిబాబు ఇంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పునర్నిర్మాణం చేయాలని, స్వయం ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు కలెక్టర్ కీర్తి చేకూరి స్పందించి ఇంటి మరమ్మతులు, మౌలిక సదుపాయాలు కల్పించారు. ఉపాధి కోసం చెప్పుల దుకాణం ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కూడా కుటుంబానికి అండగా నిలిచారు.