News November 13, 2025
ప.గో: వైసీపీలో ఆరుగురికి కీలక పదవులు

వైసీపీ రాష్ట్ర కార్యవర్గంలో పలువురిని కార్యదర్శులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. పేరిచర్ల విజయ నరసింహారాజు, ముప్పిడి సంపత్ కుమార్, యడ్ల తాతాజీ, కొట్టు నాగేంద్ర (పశ్చిమగోదావరి ), నూకపెయ్యి సుధీర్ బాబు, డీ వీ ఆర్ కే. చౌదరి (ఏలూరు) నియమితులయ్యారు.
Similar News
News November 13, 2025
ADB: పోలీసుల WARNING

అసాంఘిక కార్యకలాపాలు చేపట్టే వారితోపాటు ఆడపిల్లలను వేధించే వారిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పేకాట ఆడినా, ఆడించినా సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక షీటీమ్లతో ఎక్కడికక్కడ నిఘా ఉందని, అమ్మాయిల జోలికి ఎవరైనా వెళితే తాట తీస్తామని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని చెప్పారు. SHARE IT
News November 13, 2025
నిజామాబాద్, కామారెడ్డి పోలీసుల WARNING

అసాంఘిక కార్యకలాపాలు చేపట్టే వారితోపాటు ఆడపిల్లలను వేధించే వారిపై నిజామాబాద్, కామారెడ్డి పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పేకాట ఆడినా, ఆడించినా సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక షీటీమ్లతో ఎక్కడికక్కడ నిఘా ఉందని, అమ్మాయిల జోలికి ఎవరైనా వెళితే తాట తీస్తామని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని చెప్పారు. SHARE IT
News November 13, 2025
జూబ్లీబైపోల్: డివిజన్ల వారీగా ఓటింగ్ వివరాలు

1.షేక్పేట్ ఓటర్లు 71,062, పోలైన ఓట్లు 31,182(43.87%)
2.రహమత్నగర్ ఓటర్లు 74,387 పోలైన ఓట్లు 40,610(54.59%)
3.యూసుఫ్గూడ ఓటర్లు 55,705, పోలైన ఓట్లు 24219(43.47%)
4.ఎర్రగడ్డ ఓటర్లు 58,752, పోలైన ఓట్లు 29,112(49.55)
5.బోరబండ ఓటర్లు 53,211, పోలైనవి 29,760 (55.92%)
6.వెంగళ్రావునగర్ ఓటర్లు 53,595, పోలైన ఓట్లు 25,195(47.00%)
7.సోమాజిగూడ(PART) ఓటర్లు 34,653, పోలైన ఓట్లు14,553( 41.99%)


