News April 12, 2024
నెల్లూరు: అప్పుడు 4.. ఇప్పుడు 8

నెల్లూరులో గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 25,535 మందికి 17042 మంది పాసయ్యారు. 67 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. ఈసారి 24,620 మందికి 17,100 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం(69) పెరిగినా 8వ స్థానానికి పడిపోయింది. అలాగే సెకండ్ ఇయర్లో గతేడాది 22,789 మందికి 17,438 మంది పాసయ్యారు. 77 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానంలో ఉండగా.. ఇవాల్టి ఫలితాల్లో 81 శాతంతో 6వ స్థానానికే పరిమితమైంది.
Similar News
News March 28, 2026
కందుకూరు: రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మృతి

కందుకూరులోని సింహాద్రి నగర్కు చెందిన జంపాల వెంకటరమణయ్య (హెడ్ కానిస్టేబుల్), ఒంగోలు ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం భాగ్యనగర్ మూడో లైన్లో బైక్పై వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో వాహనం స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. తక్షణమే స్థానికులు గాయపడిన వెంకటరమణయ్యను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News March 28, 2026
కందుకూరు: రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మృతి

కందుకూరులోని సింహాద్రి నగర్కు చెందిన జంపాల వెంకటరమణయ్య (హెడ్ కానిస్టేబుల్), ఒంగోలు ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం భాగ్యనగర్ మూడో లైన్లో బైక్పై వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో వాహనం స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. తక్షణమే స్థానికులు గాయపడిన వెంకటరమణయ్యను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News March 28, 2026
కందుకూరు: రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మృతి

కందుకూరులోని సింహాద్రి నగర్కు చెందిన జంపాల వెంకటరమణయ్య (హెడ్ కానిస్టేబుల్), ఒంగోలు ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం భాగ్యనగర్ మూడో లైన్లో బైక్పై వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో వాహనం స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. తక్షణమే స్థానికులు గాయపడిన వెంకటరమణయ్యను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.


