News November 17, 2025

అలా చేస్తేనే తిరుపతి యాత్ర పూర్తవుతుందట..!

image

పరమపావనమైన పురుషోత్తముడి దర్శనానికి వచ్చే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవాలని పెద్దల మాట. పూర్వం సౌకర్యాలు లేకపోవడంతో తిరుచానూరులోనే వేంకన్న దర్శనం జరిగేది. తిరుమలకు సౌకర్యాలు మెరుగుపడడంతో భక్తులు అక్కడ స్వామివారిని.. తిరుచానూరులో పట్టపురాణి దర్శనం చేసుకుంటున్నారు. తిరుపతి యాత్ర సంపూర్ణం కావాలంటే ఇద్దరిని దర్శించుకోవాలని పలువురు చెబుతున్నారు. తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరుచానూరుకు వస్తుంటారు.

Similar News

News November 17, 2025

అమలాపురంలో ఈనెల 18న జాబ్ మేళా

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జాయింట్ కలెక్టర్ నిశాంతి అన్నారు. ఈనెల 18న అమలాపురంలోని గోదావరి భవన్ వద్ద జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాలో జాయిలుకాస్ సంస్థ ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సోమవారం కలెక్టరేట్ వద్ద జాబ్ మేళా గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు.

News November 17, 2025

అమలాపురంలో ఈనెల 18న జాబ్ మేళా

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జాయింట్ కలెక్టర్ నిశాంతి అన్నారు. ఈనెల 18న అమలాపురంలోని గోదావరి భవన్ వద్ద జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాలో జాయిలుకాస్ సంస్థ ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సోమవారం కలెక్టరేట్ వద్ద జాబ్ మేళా గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు.

News November 17, 2025

మత్స్యశాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్

image

కామారెడ్డి నూతన జిల్లా మత్స్య శాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న శ్రీపతి వరంగల్, హన్మకొండ జిల్లాలకు వర్క్ డిప్యూటేషన్‌పై బదిలీ అయ్యారు.