News November 17, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
* మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
* వైజాగ్ స్టీల్ప్లాంట్పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మికులు ఆందోళనకు దిగారు. మెటీరియల్ సరఫరా చేయకుండా ప్రభుత్వ వైఫల్యాలను తమపై మోపడం సరికాదన్నారు.
Similar News
News April 2, 2026
వరుసగా 3 రోజులు సెలవులు

వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. పలు ఐటీ కంపెనీలు, ప్రైవేట్ స్కూళ్లకు శని, ఆదివారాలు హాలిడేస్ ఉంటాయి. ఇక రేపు గుడ్ ఫ్రైడ్ సందర్భంగా పబ్లిక్/ఆప్షనల్ హాలిడే ఉంది. దీంతో రేపట్నుంచి 3 రోజులు సెలవులు ఉండనున్నాయి. లాంగ్ వీకెండ్ రావడంతో ఐటీ కంపెనీల ఉద్యోగులు సొంతూళ్లు, హాలిడే స్పాట్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
News April 2, 2026
BREAKING: ఐప్యాక్ ఆఫీసుల్లో ఈడీ రైడ్స్

పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేపట్టింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో హైదరాబాద్, బెంగళూరు, ముంబైలోని కార్యాలయాల్లో తనిఖీలు చేస్తోంది. ఐప్యాక్ ఫౌండర్స్ నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై ఈడీ వివరాలు వెల్లడించాల్సి ఉంది.
News April 2, 2026
ఈ వార్తలూ చదవండి..

⬇ గదతో గంభీరంగా నిలబడ్డ రామ్.. ఫొటో రిలీజ్!
⬇ క్రికెట్కు సౌతాఫ్రికా ప్లేయర్ గుడ్బై
⬇ చిరు ఇంట హనుమాన్ను తాకిన సూర్యకిరణాలు(VIDEO)
⬇ ట్రెడిషనల్ పనికి టెక్నాలజీ తోడు.. ఆనంద్ ప్రశంస
⬇ జగన్ ‘మావిగన్’పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..
⬇ సచిన్ స్పెషల్ వీడియో
⬇ ‘రామాయణ’ టీజర్.. రాముడి లుక్ రివీల్!
⬇ VIDEO: ట్రంప్ను ఏసుక్రీస్తుతో పోల్చిన పాస్టర్
⬇ KKRvsSRH: ఓటమి కసితో బరిలోకి!


