News November 19, 2025
10వ తరగతి ఫలితాల్లో జిల్లా ముందజలో ఉండాలి: కలెక్టర్

పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ముందంజలో నిలవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన విద్యా శాఖ సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. తక్కువ ప్రగతి చూపుతున్న విద్యార్థులను గుర్తించి అదనపు బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు మించి ర్యాంకులు సాధించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
Similar News
News March 20, 2026
విజయనగరం ఎస్పీకి ఉత్కృష్ట సేవా పతకం

ఏపీ పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న అధికారులకు కేంద్ర హోంశాఖ గౌరవప్రదమైన సేవా పతకాలను ప్రకటించింది. 2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఉత్కృష్ట సేవా పతకానికి విజయనగరం SP దామోదర్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. ఎస్పీకి ఈ అవార్డు దక్కడంతో జిల్లా పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది జిల్లా పోలీస్ శాఖ గర్వపడే ఘట్టం అని అధికారులు పేర్కొన్నారు.
News March 20, 2026
విజయనగరం ఎస్పీకి ఉత్కృష్ట సేవా పతకం

ఏపీ పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న అధికారులకు కేంద్ర హోంశాఖ గౌరవప్రదమైన సేవా పతకాలను ప్రకటించింది. 2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఉత్కృష్ట సేవా పతకానికి విజయనగరం SP దామోదర్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. ఎస్పీకి ఈ అవార్డు దక్కడంతో జిల్లా పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది జిల్లా పోలీస్ శాఖ గర్వపడే ఘట్టం అని అధికారులు పేర్కొన్నారు.
News March 20, 2026
విజయనగరం ఎస్పీకి ఉత్కృష్ట సేవా పతకం

ఏపీ పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న అధికారులకు కేంద్ర హోంశాఖ గౌరవప్రదమైన సేవా పతకాలను ప్రకటించింది. 2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఉత్కృష్ట సేవా పతకానికి విజయనగరం SP దామోదర్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. ఎస్పీకి ఈ అవార్డు దక్కడంతో జిల్లా పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది జిల్లా పోలీస్ శాఖ గర్వపడే ఘట్టం అని అధికారులు పేర్కొన్నారు.


