News April 13, 2024
ముత్తారం: రోడ్డు ప్రమాదం.. ఎస్ఐకి తప్పిన ప్రమాదం

ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎస్ఐ మధుసూదన్ రావుకు ప్రమాదం తప్పింది. కేశనపల్లి గ్రామం వైపు ఇనుప రాడ్లతో వెళ్తున్న ట్రాక్టర్ ఆర్టీసీ బస్సును దాటించే క్రమంలో ఎదురుగా గోదావరిఖనికి కారులో వెళ్తున్న ఎస్ఐ వాహనాన్ని ట్రాక్టర్ డ్రైవర్ చూసి సడన్ బ్రేకు వేశారు. ఈ క్రమంలో పోలీస్ వాహనం అద్దాలు పగిలాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Similar News
News March 29, 2026
KNR: లోక్ అదాలత్లో 3,758 కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రికార్డు స్థాయిలో 3,758 కేసులు పరిష్కారమైనట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఇందులో ట్రాఫిక్, ఎక్సైజ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి ఇతర పెండింగ్ కేసులు ఉన్నాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని ఆయన పేర్కొన్నారు. చురుగ్గా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని, సహకరించిన ప్రజలను ఈ సందర్భంగా సీపీ అభినందించారు.
News March 29, 2026
KNR: లోక్ అదాలత్లో 3,758 కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రికార్డు స్థాయిలో 3,758 కేసులు పరిష్కారమైనట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఇందులో ట్రాఫిక్, ఎక్సైజ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి ఇతర పెండింగ్ కేసులు ఉన్నాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని ఆయన పేర్కొన్నారు. చురుగ్గా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని, సహకరించిన ప్రజలను ఈ సందర్భంగా సీపీ అభినందించారు.
News March 29, 2026
KNR: లోక్ అదాలత్లో 3,758 కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రికార్డు స్థాయిలో 3,758 కేసులు పరిష్కారమైనట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఇందులో ట్రాఫిక్, ఎక్సైజ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి ఇతర పెండింగ్ కేసులు ఉన్నాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని ఆయన పేర్కొన్నారు. చురుగ్గా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని, సహకరించిన ప్రజలను ఈ సందర్భంగా సీపీ అభినందించారు.


