News November 19, 2025
టికెట్లు బుక్ చేసుకున్నారా?

తిరుమల శ్రీవారిని అతి దగ్గర నుంచి దర్శించుకునే అదృష్టం లక్కీ డిప్లో ఎంపికైన వారికి లభిస్తుంది. అందుకు సంబంధించి ఫిబ్రవరి కోటా సేవా టికెట్లు నిన్న విడుదలయ్యాయి. TTD అధికారిక వెబ్సైట్లో రేపు ఉ.10 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ఎంపికైన వారు స్వామివారికి అతి చేరువలో ఉంటూ, కొన్ని నిమిషాల పాటు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ☞ టికెట్ ధరలు, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
Similar News
News March 16, 2026
WOW.. 189 ఏళ్ల తర్వాత కనిపించిన అరుదైన మొక్క

అరుణాచల్ ప్రదేశ్లో 189 ఏళ్ల క్రితం కనుమరుగైన ‘హెన్కెలియా మోనోఫిల్లా’ అనే అరుదైన మొక్కను శాస్త్రవేత్తలు తిరిగి గుర్తించారు. లోహిత్ జిల్లాలో బోటానికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని కనుగొంది. రాష్ట్రంలోని అద్భుతమైన జీవవైవిధ్యానికి ఇది నిదర్శనమని సీఎం పెమా ఖండూ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆవిష్కరణ రాష్ట్రంలోని అసాధారణ జీవవైవిధ్యాన్ని, పర్యావరణ సంపదను ప్రపంచానికి చాటిచెబుతుందని కొనియాడారు.
News March 16, 2026
WOW.. 189 ఏళ్ల తర్వాత కనిపించిన అరుదైన మొక్క

అరుణాచల్ ప్రదేశ్లో 189 ఏళ్ల క్రితం కనుమరుగైన ‘హెన్కెలియా మోనోఫిల్లా’ అనే అరుదైన మొక్కను శాస్త్రవేత్తలు తిరిగి గుర్తించారు. లోహిత్ జిల్లాలో బోటానికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని కనుగొంది. రాష్ట్రంలోని అద్భుతమైన జీవవైవిధ్యానికి ఇది నిదర్శనమని సీఎం పెమా ఖండూ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆవిష్కరణ రాష్ట్రంలోని అసాధారణ జీవవైవిధ్యాన్ని, పర్యావరణ సంపదను ప్రపంచానికి చాటిచెబుతుందని కొనియాడారు.
News March 16, 2026
WOW.. 189 ఏళ్ల తర్వాత కనిపించిన అరుదైన మొక్క

అరుణాచల్ ప్రదేశ్లో 189 ఏళ్ల క్రితం కనుమరుగైన ‘హెన్కెలియా మోనోఫిల్లా’ అనే అరుదైన మొక్కను శాస్త్రవేత్తలు తిరిగి గుర్తించారు. లోహిత్ జిల్లాలో బోటానికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని కనుగొంది. రాష్ట్రంలోని అద్భుతమైన జీవవైవిధ్యానికి ఇది నిదర్శనమని సీఎం పెమా ఖండూ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆవిష్కరణ రాష్ట్రంలోని అసాధారణ జీవవైవిధ్యాన్ని, పర్యావరణ సంపదను ప్రపంచానికి చాటిచెబుతుందని కొనియాడారు.


