News November 17, 2025

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత: కలెక్టర్ ప్రావీణ్య

image

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పాఠకులకు ఎలాంటి పుస్తకాలు కావాలన్నా వెంటనే అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి వసుంధర పాల్గొన్నారు.

Similar News

News November 18, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 18, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 18, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 18, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 18, 2025

ములుగు: మంత్రి సీతక్కా.. ఇటు చూడక్క..!

image

జ్వరంతో బాధపడుతున్న ఓ గుత్తికోయ వ్యక్తిని డోలిలో ఆసుపత్రికి తీసుకొచ్చిన ఘటన మంత్రి సీతక్క సొంత జిల్లా అయిన ములుగు పరిధి వెంకటాపురంలో జరిగింది. పామూరుకు చెందిన మడవి ఆడుమ అనే వ్యక్తి 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికులు గమనించి పామూరు గుట్టలపై నుంచి ఓ కర్రకు డోలీ కట్టి బొల్లారానికి, అక్కడి నుంచి 108లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ MGMకు తరలించారు.