News November 17, 2025

తిరుపతి ప్రజా ఫిర్యాదుల వేదికకు 29 వినతులు

image

తిరుపతి నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 29 వినతులు అందాయి. 21 మంది ప్రత్యక్షంగా, 8 మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలిపారు. వర్షపు నీరు మళ్లింపు, అనుమతిలేని నిర్మాణాలు, పింఛన్లు, రోడ్లు, కాలువలు, తాగునీటిలో మురుగు కలయిక, డ్రైనేజీ లీకేజీలు, పాఠశాల బోరు మరమ్మత్తు వంటి సమస్యలను కమిషనర్ మౌర్య సంబంధిత అధికారులకు పంపించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News November 18, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 18, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 18, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 18, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 18, 2025

ములుగు: మంత్రి సీతక్కా.. ఇటు చూడక్క..!

image

జ్వరంతో బాధపడుతున్న ఓ గుత్తికోయ వ్యక్తిని డోలిలో ఆసుపత్రికి తీసుకొచ్చిన ఘటన మంత్రి సీతక్క సొంత జిల్లా అయిన ములుగు పరిధి వెంకటాపురంలో జరిగింది. పామూరుకు చెందిన మడవి ఆడుమ అనే వ్యక్తి 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికులు గమనించి పామూరు గుట్టలపై నుంచి ఓ కర్రకు డోలీ కట్టి బొల్లారానికి, అక్కడి నుంచి 108లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ MGMకు తరలించారు.