News November 19, 2025

ఖమ్మం: చలా పంజా.. గజగజ వణుకుతున్న ప్రజలు

image

ఉమ్మడి జిల్లాలోని పల్లెలపై చలి పంజా విసురుతోంది. సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత మొదలవుతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాత్రి నుంచి ఉదయం 10 గంటల వరకు చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News March 21, 2026

HYDలో భారీగా పెరిగిన ధరలు

image

నగరంలో చికెన్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఎండల తీవ్రతకు ఉత్పత్తి తగ్గడం, రంజాన్ నేపథ్యంలో మార్కెట్‌లో కిలో చికెన్ ధర ఏకంగా రూ.340- రూ.350కి చేరింది. గతవారం రూ.320- రూ.339 ఉన్న ధర పెళ్లిళ్ల సీజన్, దాణా ఖర్చులు భారం కావడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. మీ ఏరియాలోనూ ధరలు పెరిగాయా?

News March 21, 2026

VZM: మంటలను అదుపు చేసిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది

image

రామభద్రపురం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మంటలను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. బస్సు ప్రమాదానికి గురైన వెంటనే బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక అధికారులు బస్సు వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులను ట్రావెల్ యాజమాన్యం వేరే బస్సులో తరలించారు.

News March 21, 2026

HYDలో భారీగా పెరిగిన ధరలు

image

నగరంలో చికెన్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఎండల తీవ్రతకు ఉత్పత్తి తగ్గడం, రంజాన్ నేపథ్యంలో మార్కెట్‌లో కిలో చికెన్ ధర ఏకంగా రూ.340- రూ.350కి చేరింది. గతవారం రూ.320- రూ.339 ఉన్న ధర పెళ్లిళ్ల సీజన్, దాణా ఖర్చులు భారం కావడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. మీ ఏరియాలోనూ ధరలు పెరిగాయా?