News April 13, 2024
ఈవీఎంల కేటాయింపును పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి

స్థానిక ఈవీఎం గోదాములో నిర్వహిస్తున్న ఈవీఎంల కేటాయింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి శనివారం పరిశీలించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఈవిఎంలను వివిధ నియోజక వర్గాలకు ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే. నియోజకవర్గాలకు వచ్చిన ఈవీఎం సీరియల్ నంబర్ల ప్రకారం, వాటిని ఆయా నియోజకవర్గాల వారీగా వేరుచేసి, స్కానింగ్ చేసే కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది.
Similar News
News March 19, 2026
VZM: ‘రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు’

రెవెన్యూ దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా తన కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. 22-A సవరణలు, వెబ్ల్యాండ్ పోర్టింగ్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులను ప్రాధాన్యతగా పరిష్కరించాలని పేర్కొన్నారు.
News March 19, 2026
VZM: ‘రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు’

రెవెన్యూ దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా తన కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. 22-A సవరణలు, వెబ్ల్యాండ్ పోర్టింగ్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులను ప్రాధాన్యతగా పరిష్కరించాలని పేర్కొన్నారు.
News March 19, 2026
VZM: ‘రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు’

రెవెన్యూ దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా తన కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. 22-A సవరణలు, వెబ్ల్యాండ్ పోర్టింగ్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులను ప్రాధాన్యతగా పరిష్కరించాలని పేర్కొన్నారు.


