News November 19, 2025
వేమనపల్లిలో విషాదం.. అనాథలైన ముగ్గురు చిన్నారులు

వేమనపల్లి మండలంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు కుమారులు, ఒక కూతురు అనాథలయ్యారు. ఆరేళ్ల క్రితం కరోనా మహమ్మారి సమయంలో తండ్రిని కోల్పోయిన ముగ్గురు చిన్నారులు.. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో తల్లిని కోల్పోయారు. వరుసగా జరిగిన ఈ రెండు దుర్ఘటనలు ఆ కుటుంబ భవిష్యత్తును చీకటిలోకి నెట్టేశాయి. ముగ్గురు చిన్నారుల అనాథ స్థితి అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.
Similar News
News March 14, 2026
HYD: అనసూయపై అసభ్యకర మెసేజ్లు చేసింది ఇతడే!

నటి అనసూయను సోషల్ మీడియాలో వేధించిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్లో వేధింపులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు జనార్థన్ను(26)ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొంతకాలంగా నగరంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అనసూయ మీద SMలో అసభ్యకరమైన మెసేజ్లు చేయడంతో ఆమె ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
News March 14, 2026
పెద్దపల్లి: ‘రేపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పాదయాత్ర’

మహాశక్తి ఆలయం కరీంనగర్ నుండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రేపు కొండగట్టు వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కావున పెద్దపల్లి జిల్లా ఆయా మండలాల నుండి అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు హిందూ బంధువులు పాల్గొని మహా పాదయాత్ర ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రావు పెద్దపల్లి బీజేపీ కార్యాలయం నుండి పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో నల్ల మనోహర్ రెడ్డి ఉన్నారు.
News March 14, 2026
HYD: అనసూయపై అసభ్యకర మెసేజ్లు చేసింది ఇతడే!

నటి అనసూయను సోషల్ మీడియాలో వేధించిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్లో వేధింపులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు జనార్థన్ను(26)ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొంతకాలంగా నగరంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అనసూయ మీద SMలో అసభ్యకరమైన మెసేజ్లు చేయడంతో ఆమె ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.


