News April 14, 2024

సిద్దిపేట: ఓటు నమోదుకు మరో రెండు రోజులే ఛాన్స్

image

ఓటు నమోదుకు మరో రెండు రోజులే గడువు ఉంది. ఉమ్మడి జిల్లాకు చెందిన అర్హులందరూ ఈనెల 15లోగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని, మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కను వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఫిబ్రవరి 8న లోక్‌సభ ఎన్నికల ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. సిద్దిపేట జిల్లాలో 9,61,361 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటికే జిల్లాలో 5 వేలకు పైగా ఫాం-6 దరఖాస్తులు వచ్చినట్లు అదికారులు తెలిపారు.

Similar News

News March 19, 2026

ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News March 19, 2026

ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News March 19, 2026

ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.