News April 15, 2024
HYD: పదో తరగతి బాలికపై అత్యాచారం

బాలిక అదృశ్యమైన కేసులో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. సైదాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన బాలిక దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో మాదన్నపేటలోని చంద్రాహట్స్కు చెందిన రాజేందర్ (22)ను అదుపులోకి తీసుకుని విచారించగా.. బాలికను అపహరించి అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పొక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News January 5, 2026
HYD: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారా.. జాగ్రత్త!

సంక్రాంతికి ఊర్లకు వెళ్లే HYD నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఇళ్లకు తాళం వేసేవారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన నగలు, నగదును ఇళ్లలో ఉంచకుండా జాగ్రత్త పడాలన్నారు. నేరాల నియంత్రణకు పౌరుల సహకారం కీలకమని, ఏదైనా అత్యవసరమైతే వెంటనే ‘డయల్ 100’ను సంప్రదించాలని స్పష్టం చేశారు. పండుగ పూట దొంగతనాల నివారణకు పోలీసులు గస్తీ ముమ్మరం చేశారని తెలిపారు.
News January 5, 2026
HYD: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారా.. జాగ్రత్త!

సంక్రాంతికి ఊర్లకు వెళ్లే HYD నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఇళ్లకు తాళం వేసేవారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన నగలు, నగదును ఇళ్లలో ఉంచకుండా జాగ్రత్త పడాలన్నారు. నేరాల నియంత్రణకు పౌరుల సహకారం కీలకమని, ఏదైనా అత్యవసరమైతే వెంటనే ‘డయల్ 100’ను సంప్రదించాలని స్పష్టం చేశారు. పండుగ పూట దొంగతనాల నివారణకు పోలీసులు గస్తీ ముమ్మరం చేశారని తెలిపారు.
News January 5, 2026
HYD: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారా.. జాగ్రత్త!

సంక్రాంతికి ఊర్లకు వెళ్లే HYD నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఇళ్లకు తాళం వేసేవారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన నగలు, నగదును ఇళ్లలో ఉంచకుండా జాగ్రత్త పడాలన్నారు. నేరాల నియంత్రణకు పౌరుల సహకారం కీలకమని, ఏదైనా అత్యవసరమైతే వెంటనే ‘డయల్ 100’ను సంప్రదించాలని స్పష్టం చేశారు. పండుగ పూట దొంగతనాల నివారణకు పోలీసులు గస్తీ ముమ్మరం చేశారని తెలిపారు.


