News December 1, 2025
నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికల సన్నాహాల్లో భాగంగా సోమవారం ఆయన జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. చివరి రోజున ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 1, 2026
నిజామాబాద్: అకాల వర్షంతో అన్నదాత విలవిల

నిజామాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. చేతికొచ్చే దశలో ఉన్న వరి, మొక్కజొన్న పంటలు నేలకొరగగా.. మామిడి కాయలు రాలిపోయాయి. జిల్లావ్యాప్తంగా 76 గ్రామాల్లో సుమారు 2,209 మంది రైతులకు చెందిన 2,559 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ముఖ్యంగా నవీపేట్, భీమ్గల్ మండలాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది.
News April 1, 2026
నిజామాబాద్: అకాల వర్షంతో అన్నదాత విలవిల

నిజామాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. చేతికొచ్చే దశలో ఉన్న వరి, మొక్కజొన్న పంటలు నేలకొరగగా.. మామిడి కాయలు రాలిపోయాయి. జిల్లావ్యాప్తంగా 76 గ్రామాల్లో సుమారు 2,209 మంది రైతులకు చెందిన 2,559 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ముఖ్యంగా నవీపేట్, భీమ్గల్ మండలాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది.
News April 1, 2026
నిజామాబాద్: అకాల వర్షంతో అన్నదాత విలవిల

నిజామాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. చేతికొచ్చే దశలో ఉన్న వరి, మొక్కజొన్న పంటలు నేలకొరగగా.. మామిడి కాయలు రాలిపోయాయి. జిల్లావ్యాప్తంగా 76 గ్రామాల్లో సుమారు 2,209 మంది రైతులకు చెందిన 2,559 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ముఖ్యంగా నవీపేట్, భీమ్గల్ మండలాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది.


