News December 2, 2025

జీటీఏ కరీంనగర్ నూతన అధ్యక్షుడిగా రవీందర్ ఎన్నిక

image

ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (GTA) కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షుడిగా గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శినిగా చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటామన్నారు. భవిష్యత్తులో సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు హార్ధికంగా, ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.

Similar News

News April 4, 2026

కరీంనగర్ కోర్టులో నేడు వాహనాల వేలం

image

మొదటి అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు ప్రాంగణంలో నేడు (ఏప్రిల్ 4) వాహనాల వేలం నిర్వహించనున్నారు. స్వాధీనం చేసిన ఆటోరిక్షా (TS02UC6055), ద్విచక్ర వాహనం (TS02UA7746)ను బహిరంగ వేలంలో విక్రయించనున్నారు. వాహనాలను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ముందుగా పరిశీలించవచ్చు. ఆసక్తి గల వారు నేరుగా హాజరై నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. వేలం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.

News April 4, 2026

కరీంనగర్ కోర్టులో నేడు వాహనాల వేలం

image

మొదటి అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు ప్రాంగణంలో నేడు (ఏప్రిల్ 4) వాహనాల వేలం నిర్వహించనున్నారు. స్వాధీనం చేసిన ఆటోరిక్షా (TS02UC6055), ద్విచక్ర వాహనం (TS02UA7746)ను బహిరంగ వేలంలో విక్రయించనున్నారు. వాహనాలను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ముందుగా పరిశీలించవచ్చు. ఆసక్తి గల వారు నేరుగా హాజరై నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. వేలం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.

News April 4, 2026

కరీంనగర్ కోర్టులో నేడు వాహనాల వేలం

image

మొదటి అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు ప్రాంగణంలో నేడు (ఏప్రిల్ 4) వాహనాల వేలం నిర్వహించనున్నారు. స్వాధీనం చేసిన ఆటోరిక్షా (TS02UC6055), ద్విచక్ర వాహనం (TS02UA7746)ను బహిరంగ వేలంలో విక్రయించనున్నారు. వాహనాలను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ముందుగా పరిశీలించవచ్చు. ఆసక్తి గల వారు నేరుగా హాజరై నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. వేలం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.