News December 5, 2025

రణస్థలం: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జేసీ

image

రణస్థలం మండలం పైడిభీమవరం మెగా పీటీఎం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని అన్నారు. అనంతరం వల్లభరావుపేట, సంచాం, కొండములగాం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. స్థానిక రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారానే మిల్లర్లకు ధాన్యం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఏఓ పాల్గొన్నారు.

Similar News

News March 10, 2026

SKLM: ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 53 వినతులు

image

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదికకు 53 వినతులు వచ్చాయి. ప్రజలు సమర్పించిన అర్జీలపై చట్ట, న్యాయపరమైన అంశాలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఏఎస్‌పీ రమణ పోలీస్ అధికారులను ఆదేశించారు. భూతగాధలు, కుటుంబ తగాదాలు, ఆస్తి పంపకాలు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు సమర్పించారు.

News March 10, 2026

SKLM: ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 53 వినతులు

image

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదికకు 53 వినతులు వచ్చాయి. ప్రజలు సమర్పించిన అర్జీలపై చట్ట, న్యాయపరమైన అంశాలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఏఎస్‌పీ రమణ పోలీస్ అధికారులను ఆదేశించారు. భూతగాధలు, కుటుంబ తగాదాలు, ఆస్తి పంపకాలు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు సమర్పించారు.

News March 10, 2026

SKLM: ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 53 వినతులు

image

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదికకు 53 వినతులు వచ్చాయి. ప్రజలు సమర్పించిన అర్జీలపై చట్ట, న్యాయపరమైన అంశాలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఏఎస్‌పీ రమణ పోలీస్ అధికారులను ఆదేశించారు. భూతగాధలు, కుటుంబ తగాదాలు, ఆస్తి పంపకాలు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు సమర్పించారు.