News April 19, 2024
అరకు ఎంపీ స్థానానికి నలుగురు నామినేషన్

అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిశాంత్ కుమార్కు శుక్రవారం నలుగురు ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు పత్రాలను అందజేశారు. వీరిలో నిమ్మక జయరాజు, పాలక రంజిత్ కుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయగా.. పాచిపెంట అప్పలనరస సీపీఐ(M) నుంచి అభ్యర్థి నామినేషన్ వేయగా, వైసీపీ అభ్యర్థి గుమ్మ తనూజా రాణి కూడా నామినేషన్ దాఖలు చేశారు.
Similar News
News April 1, 2026
VZM జిల్లాలో రూ.1344.17 కోట్ల మద్యం తాగారు

విజయనగరం జిల్లాలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1344.17 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇందులో మద్యం బాక్సులు18.55 లక్షలు, బీర్ బాక్సులు 9.41లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1373.66 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. 2025-26లో ఇది 2 శాతం తగ్గింది. 2024-25తో పోలిస్తే 2025-26లో 47 శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.
News April 1, 2026
VZM జిల్లాలో రూ.1344.17 కోట్ల మద్యం తాగారు

విజయనగరం జిల్లాలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1344.17 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇందులో మద్యం బాక్సులు18.55 లక్షలు, బీర్ బాక్సులు 9.41లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1373.66 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. 2025-26లో ఇది 2 శాతం తగ్గింది. 2024-25తో పోలిస్తే 2025-26లో 47 శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.
News April 1, 2026
VZM జిల్లాలో రూ.1344.17 కోట్ల మద్యం తాగారు

విజయనగరం జిల్లాలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1344.17 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇందులో మద్యం బాక్సులు18.55 లక్షలు, బీర్ బాక్సులు 9.41లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1373.66 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. 2025-26లో ఇది 2 శాతం తగ్గింది. 2024-25తో పోలిస్తే 2025-26లో 47 శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.


