News April 20, 2024

ప్రకాశం: నామినేషన్ కార్యక్రమంలో విషాదం.. ఒకరి మృతి

image

యర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు నామినేషన్ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన త్రిపురాంతకం మండలం నీళ్ళ గంగవరం గ్రామానికి చెందిన కందుల బాషయ్య (30) అనే వ్యక్తి వడదెబ్బ కారణంగా మృతి చెందాడు. విషయం తెలుసున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు మృతున్ని సందర్శించి.. కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Similar News

News March 20, 2026

ప్రకాశం: పోలీస్ డాగ్ మృతి

image

ప్రకాశం జిల్లా పోలీస్ భద్రతా విభాగంలో 9ఏళ్లు విశిష్ట సేవలు అందించిన జాగిలం సింధు అనారోగ్యంతో గురువారం మృతిచెందింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారం వ్యక్తం చేశారు. జాగిలంపై పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.

News March 20, 2026

ప్రకాశం: పోలీస్ డాగ్ మృతి

image

ప్రకాశం జిల్లా పోలీస్ భద్రతా విభాగంలో 9ఏళ్లు విశిష్ట సేవలు అందించిన జాగిలం సింధు అనారోగ్యంతో గురువారం మృతిచెందింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారం వ్యక్తం చేశారు. జాగిలంపై పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.

News March 20, 2026

ప్రకాశం: పోలీస్ డాగ్ మృతి

image

ప్రకాశం జిల్లా పోలీస్ భద్రతా విభాగంలో 9ఏళ్లు విశిష్ట సేవలు అందించిన జాగిలం సింధు అనారోగ్యంతో గురువారం మృతిచెందింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారం వ్యక్తం చేశారు. జాగిలంపై పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.