News April 20, 2024
కుంగిపోతున్న చైనా.. ప్రమాదంలో ప్రజలు!

చైనాలోని భూభాగం ఏడాదికి 10mm చొప్పున కుంగిపోతోందని UKకి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. శాటిలైట్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ‘చైనాలో 3వ వంతు ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. ప్రస్తుతం సముద్ర మట్టానికి దిగువన ఉన్న చైనాలోని పట్టణ ప్రాంతం 2120 నాటికి 3 రెట్లు పెరిగి.. మరింత కుంగిపోతుంది. దీని వల్ల 55 నుంచి 128 మిలియన్ల మంది ప్రభావితమవుతారు’ అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
Similar News
News January 26, 2026
అమలాపురం: నేడు ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ రద్దు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమలాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను రద్దు చేసినట్లు ఎస్పీ కార్యాలయం ఆదివారం తెలిపింది. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరిగి వచ్చే సోమవారం నుంచి ఫిర్యాదుల స్వీకరణ యధావిధిగా కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.
News January 26, 2026
అమలాపురం: నేడు ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ రద్దు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమలాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను రద్దు చేసినట్లు ఎస్పీ కార్యాలయం ఆదివారం తెలిపింది. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరిగి వచ్చే సోమవారం నుంచి ఫిర్యాదుల స్వీకరణ యధావిధిగా కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.
News January 26, 2026
అమలాపురం: నేడు ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ రద్దు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమలాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను రద్దు చేసినట్లు ఎస్పీ కార్యాలయం ఆదివారం తెలిపింది. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరిగి వచ్చే సోమవారం నుంచి ఫిర్యాదుల స్వీకరణ యధావిధిగా కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.


