News April 20, 2024
గుంటూరు: విడదల రజిని ఆస్తుల వివరాలు ఇవే

➤ నియోజకవర్గం: గుంటూరు వెస్ట్
➤ అభ్యర్థి: విడదల రజిని(YCP)
➤ భర్త: కుమారస్వామి
➤ విద్యార్హతలు: B.SC
➤ చరాస్తి విలువ: రూ.1.25కోట్లు
➤ భర్త చరాస్తి విలువ: రూ.53.03కోట్లు
➤ కేసులు: లేవు
➤ అప్పులు: లేవు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.5 లక్షలు
➤ బంగారం: 600గ్రాములు, భర్తకు 300గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.
Similar News
News April 4, 2026
యువతకు పీఎం ఇంటర్న్షిప్: కలెక్టర్

నిరుద్యోగులకు పీఎం ఇంటర్న్షిప్ మంచి అవకాశమని గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. 18-25 ఏళ్ల లోపు టెన్త్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ చదివిన వారు అర్హులు. వీరికి 6-9 నెలల పాటు నెలకు రూ.9 వేల స్టైపెండ్, అదనంగా రూ.6 వేలు, బీమా ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు, రూ.12 లక్షలు దాటిన ఆదాయం ఉన్నవారు అనర్హులు. ఏప్రిల్ 21లోపు pminternship.mca.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి.
News April 4, 2026
యువతకు పీఎం ఇంటర్న్షిప్: కలెక్టర్

నిరుద్యోగులకు పీఎం ఇంటర్న్షిప్ మంచి అవకాశమని గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. 18-25 ఏళ్ల లోపు టెన్త్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ చదివిన వారు అర్హులు. వీరికి 6-9 నెలల పాటు నెలకు రూ.9 వేల స్టైపెండ్, అదనంగా రూ.6 వేలు, బీమా ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు, రూ.12 లక్షలు దాటిన ఆదాయం ఉన్నవారు అనర్హులు. ఏప్రిల్ 21లోపు pminternship.mca.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి.
News April 4, 2026
అమరావతికి కొత్త రైల్వే లైన్లు

హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు అమరావతి మీదుగా వెళ్లనుంది. పశ్చిమ బైపాస్, ఎన్-6 రోడ్డు గుండా దీని డ్రాఫ్ట్ సిద్ధమైంది. మరో వైపు ఎర్రుపాలెం-నంబూరు మధ్య రూ.2245 కోట్లతో 57 కి.మీ మేర కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఇందులో కృష్ణా నదిపై 3 కి.మీ వంతెన ఉంటుంది. ఈ లైన్ ద్వారా ప్రధాన నగరాలకు అమరావతి అనుసంధానం అవుతుంది. దీనికి సంబంధించి 4 నెలల్లో భూసమీకరణ పూర్తి చేయనున్నారు.


