News April 20, 2024
22తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలి: కలెక్టర్ నాగలక్ష్మి

ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ పొందేందుకు దరఖాస్తులను 22వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లను పొందేందుకు అర్హత ఉన్నవారికి సంబంధిత దరఖాస్తు ఫారాలను అందజేయడం జరిగిందన్నారు. వాటిని పూర్తిగా నింపి సోమవారం సాయంత్రంలోగా సంబంధిత నియోజకవర్గ కేంద్ర తహశీల్దార్ కార్యాలయంలో అందజేయాలన్నారు.
Similar News
News March 25, 2026
విజయనగరం జిల్లా MLAలకు టెన్షన్.. టెన్షన్!

విజయనగరం జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం రాజాం ఒక్కటే SC నియోజకవర్గం. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.
News March 25, 2026
పెండింగ్ ఈ-చలానాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలి: ఎస్పీ

జిల్లాలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనదారులు ఈ-చలానాలను చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీసు సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. పెండింగ్ ఈ-చలానాలను వసూలు చేసేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా వాహనదారులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
News March 25, 2026
పెండింగ్ ఈ-చలానాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలి: ఎస్పీ

జిల్లాలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనదారులు ఈ-చలానాలను చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీసు సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. పెండింగ్ ఈ-చలానాలను వసూలు చేసేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా వాహనదారులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.


