News April 21, 2024
కడప: సుధా లావణ్యకు డాక్టరేట్

వైవీయూ మనోవిజ్ఞాన శాస్త్ర శాఖ స్కాలర్ డి.సుధా లావణ్యకు వైవీయూ డాక్టరేట్ ను ప్రకటించింది. ఆ శాఖ సహ ఆచార్యులు డావి లాజర్ పర్యవేక్షణలో “వంధ్యత్వం ఉన్న మహిళల్లో వైవాహిక సర్దుబాటు, మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి, జీవన నాణ్యత ప్రభావం” అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంధాన్ని వైవీయూ పరీక్షలు విభాగానికి సమర్పించారు. డాక్టర్ ప్రొసీడింగ్స్ ను వైవీయూ సీఈ ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డి జారీ చేశారు.
Similar News
News January 10, 2026
యాక్సిడెంట్.. కడప యువకుడి మృతి

కదిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా లింగాలలోని రామట్ల పల్లికి చెందిన అశోక్ (26) మృతి చెందాడు. బెంగళూరుకు బైకులో వెళుతుండగా మార్గమధ్యంలో డివైడర్ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో మృతుని కటుంబంలో విషాదం అలుముకుంది.
News January 10, 2026
swayamలో ఉచితంగా వెబ్ డిజైన్ కోర్సులు: VC

నాణ్యమైన విద్యను అందించే <
News January 10, 2026
swayamలో ఉచితంగా వెబ్ డిజైన్ కోర్సులు: VC

నాణ్యమైన విద్యను అందించే <


