News April 21, 2024
బెంగళూరు ట్రాఫిక్.. కేరళలో ప్రచారాస్త్రం!

కేరళ రాజధాని తిరువనంతపురం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ MP శశిథరూర్ పోటీ చేస్తున్నారు. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ను BJP బరిలోకి దింపింది. కాగా బెంగళూరు ట్రాఫిక్ సమస్యను ఇక్కడ కాంగ్రెస్ ప్రచారంలో ప్రస్తావిస్తోంది. బెంగళూరులో స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని రాజీవ్ చంద్రశేఖర్ ‘నమ్మ బెంగళూరు ఫౌండేషన్’ అడ్డుకుందని.. అలాంటి వ్యక్తి తిరువనంతపురాన్ని ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నిస్తోంది.
Similar News
News March 14, 2026
భవిష్యత్తులో $1 ట్రిలియన్ కంపెనీకి ఐదుగురు ఉద్యోగులే: సలీమ్

కంపెనీల పనితీరు, నిర్మాణాన్ని AI సమూలంగా మార్చేస్తోందని OpenExO ఫౌండర్ సలీమ్ ఇస్మాయిల్ తెలిపారు. ‘వందేళ్ల కిందట $1Bn కంపెనీ నిర్మాణానికి 1L మంది ఉద్యోగుల అవసరం ఉండేది. క్రమంగా ఆ సంఖ్య 10Kకు పడిపోయింది. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీలు వందల మందితోనే ఆ ఘనతను సాధించాయి. తర్వాతి $1 ట్రిలియన్ కంపెనీ ఐదుగురికే ఉపాధి కల్పిస్తుంది. ఈ మార్పుకు AI, ఇతర టెక్నాలజీలు కారణం’ అని ఓ కాంక్లేవ్లో పేర్కొన్నారు.
News March 14, 2026
భవిష్యత్తులో $1 ట్రిలియన్ కంపెనీకి ఐదుగురు ఉద్యోగులే: సలీమ్

కంపెనీల పనితీరు, నిర్మాణాన్ని AI సమూలంగా మార్చేస్తోందని OpenExO ఫౌండర్ సలీమ్ ఇస్మాయిల్ తెలిపారు. ‘వందేళ్ల కిందట $1Bn కంపెనీ నిర్మాణానికి 1L మంది ఉద్యోగుల అవసరం ఉండేది. క్రమంగా ఆ సంఖ్య 10Kకు పడిపోయింది. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీలు వందల మందితోనే ఆ ఘనతను సాధించాయి. తర్వాతి $1 ట్రిలియన్ కంపెనీ ఐదుగురికే ఉపాధి కల్పిస్తుంది. ఈ మార్పుకు AI, ఇతర టెక్నాలజీలు కారణం’ అని ఓ కాంక్లేవ్లో పేర్కొన్నారు.
News March 14, 2026
భవిష్యత్తులో $1 ట్రిలియన్ కంపెనీకి ఐదుగురు ఉద్యోగులే: సలీమ్

కంపెనీల పనితీరు, నిర్మాణాన్ని AI సమూలంగా మార్చేస్తోందని OpenExO ఫౌండర్ సలీమ్ ఇస్మాయిల్ తెలిపారు. ‘వందేళ్ల కిందట $1Bn కంపెనీ నిర్మాణానికి 1L మంది ఉద్యోగుల అవసరం ఉండేది. క్రమంగా ఆ సంఖ్య 10Kకు పడిపోయింది. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీలు వందల మందితోనే ఆ ఘనతను సాధించాయి. తర్వాతి $1 ట్రిలియన్ కంపెనీ ఐదుగురికే ఉపాధి కల్పిస్తుంది. ఈ మార్పుకు AI, ఇతర టెక్నాలజీలు కారణం’ అని ఓ కాంక్లేవ్లో పేర్కొన్నారు.


