News December 20, 2025

రేపు HYDలో KCR అధ్యక్షతన సమావేశం

image

రేపు బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో KCR అధ్యక్షతన BRS ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. మ.2 గం.కు సమావేశం ప్రారంభం కానుంది. ఏపీ జల దోపిడీలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ మాట్లాడనున్నట్లు సమాచారం. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం ‘మరో ప్రజా ఉద్యమం’పై దిశానిర్దేశం చేయనున్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 TMCలకే ఒప్పుకోవడంపై ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.

Similar News

News December 23, 2025

కోటి రూపాయల మోసం.. పంజాగుట్టలో కేసు నమోదు

image

బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ వద్ద కోటి రూపాయల మోసం జరిగింది. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో అత్తాపూర్‌కు చెందిన వ్యక్తిని నమ్మించి కోటికి పైగా నగదు దోచుకున్నారు. లాభాలు ఇప్పిస్తామని చెప్పి హోటల్ పార్కింగ్‌లో నగదు తీసుకొని కేటుగాడు పరారయ్యాడు. బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News December 23, 2025

కోటి రూపాయల మోసం.. పంజాగుట్టలో కేసు నమోదు

image

బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ వద్ద కోటి రూపాయల మోసం జరిగింది. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో అత్తాపూర్‌కు చెందిన వ్యక్తిని నమ్మించి కోటికి పైగా నగదు దోచుకున్నారు. లాభాలు ఇప్పిస్తామని చెప్పి హోటల్ పార్కింగ్‌లో నగదు తీసుకొని కేటుగాడు పరారయ్యాడు. బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News December 23, 2025

కోటి రూపాయల మోసం.. పంజాగుట్టలో కేసు నమోదు

image

బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ వద్ద కోటి రూపాయల మోసం జరిగింది. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో అత్తాపూర్‌కు చెందిన వ్యక్తిని నమ్మించి కోటికి పైగా నగదు దోచుకున్నారు. లాభాలు ఇప్పిస్తామని చెప్పి హోటల్ పార్కింగ్‌లో నగదు తీసుకొని కేటుగాడు పరారయ్యాడు. బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.