News April 21, 2024
కడప: రేపు నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు

జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో నామినేషన్లు నమోదుకాలేదు. సోమవారం ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేస్తున్నవారు. వారిలో
➤ కడప TDP MP అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి
➤ JMD-సుధీర్ రెడ్డి
➤ PDTR-రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
➤ బద్వేల్-దాసరి సుధ, విజయ జ్యోతి
➤ కమలాపురం-పి.రవీంద్ర నాథ్ రెడ్డి
➤ మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్
➤ 25న పులివెందులలో వైఎస్ జగన్ నామినేషన్ వేయనున్నారు.
Similar News
News April 2, 2026
ఒంటిమిట్ట: హెలికాప్టర్లో CM విహంగ వీక్షణం

ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధి గురించి తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం హెలికాప్టర్ ద్వారా ఒంటిమిట్ట ప్రాంతాలను వీక్షించారు. భవిష్యత్లో ఆలయ అభివృద్ధి విస్తరణకు సంబంధించి ప్రణాళికలు రూపొందించేందుకు చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా పరిశీలించారని సంబంధిత అధికారులు తెలిపారు.
News April 1, 2026
కడప జిల్లాలో పెరగనున్న మున్సిపల్ వార్డులు.. ఎన్నంటే.!

కడప జిల్లాలో 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నిటిలో ఎలక్షన్ వార్డులు పెరగనున్నాయి. దీంతో కౌన్సిలర్ల సంఖ్య కూడా పెరగనుంది. జిల్లాలో 44 మంది కౌన్సిలర్లు పెరగనున్నారు. ప్రొద్దుటూరులో 41 నుంచి 52, పులివెందులలో 33 నుంచి 40, బద్వేల్ లో 35 నుంచి 40, రాజంపేటలో 29 నుంచి 32, మైదుకూరులో 24 నుంచి 32, జమ్మలమడుగులో 25 నుంచి 32, ఎర్రగుంట్లలో 27 నుంచి 28, కమలాపురంలో 20 నుంచి 23కు కౌన్సిలర్ల సంఖ్య పెరగనుంది.
News April 1, 2026
కడప జిల్లాలో పెరగనున్న మున్సిపల్ వార్డులు.. ఎన్నంటే.!

కడప జిల్లాలో 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నిటిలో ఎలక్షన్ వార్డులు పెరగనున్నాయి. దీంతో కౌన్సిలర్ల సంఖ్య కూడా పెరగనుంది. జిల్లాలో 44 మంది కౌన్సిలర్లు పెరగనున్నారు. ప్రొద్దుటూరులో 41 నుంచి 52, పులివెందులలో 33 నుంచి 40, బద్వేల్ లో 35 నుంచి 40, రాజంపేటలో 29 నుంచి 32, మైదుకూరులో 24 నుంచి 32, జమ్మలమడుగులో 25 నుంచి 32, ఎర్రగుంట్లలో 27 నుంచి 28, కమలాపురంలో 20 నుంచి 23కు కౌన్సిలర్ల సంఖ్య పెరగనుంది.


