News December 22, 2025

ఖమ్మం: ఏఎస్సైలుగా 10 మందికి పదోన్నతి

image

పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు నిర్వహించి హెడ్ కానిస్టేబుల్‌గా నిరంతరంగా సేవలందించి ఏఎస్సైగా ఉద్యోగోన్నతి పొందిన 10 మంది హెడ్ కానిస్టేబుళ్లను కమిషనర్ కార్యాలయంలో సోమవారం పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి, అభినందనలు తెలియజేశారు. ఏఎస్సై‌గా పదోన్నతి పొందిన వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు.

Similar News

News January 4, 2026

ఎల్ఐజీ ఫ్లాట్ల దరఖాస్తు గడువు పొడిగింపు

image

ఖమ్మంలోని హౌసింగ్ బోర్డు ఎల్ఐజీ ఫ్లాట్ల విక్రయ దరఖాస్తు గడువును ఈనెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు బోర్డు పీఆర్వో వాసు తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు గడువు పెంచినప్పటికీ, ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను మాత్రం ముందుగా ప్రకటించినట్లు జనవరి 10న నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

News January 4, 2026

ఎల్ఐజీ ఫ్లాట్ల దరఖాస్తు గడువు పొడిగింపు

image

ఖమ్మంలోని హౌసింగ్ బోర్డు ఎల్ఐజీ ఫ్లాట్ల విక్రయ దరఖాస్తు గడువును ఈనెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు బోర్డు పీఆర్వో వాసు తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు గడువు పెంచినప్పటికీ, ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను మాత్రం ముందుగా ప్రకటించినట్లు జనవరి 10న నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

News January 4, 2026

ఎల్ఐజీ ఫ్లాట్ల దరఖాస్తు గడువు పొడిగింపు

image

ఖమ్మంలోని హౌసింగ్ బోర్డు ఎల్ఐజీ ఫ్లాట్ల విక్రయ దరఖాస్తు గడువును ఈనెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు బోర్డు పీఆర్వో వాసు తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు గడువు పెంచినప్పటికీ, ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను మాత్రం ముందుగా ప్రకటించినట్లు జనవరి 10న నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.